Home Search
టీడీపీ - search results
If you're not happy with the results, please do another search
ఏపీకి చేరుకున్న చంద్రబాబు, విశాఖ పర్యటన వాయిదా
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాక్డౌన్ కారణంగా గతకొన్ని రోజులుగా తన కుటుంబంతో హైదరాబాద్లోనే ఉండిపోయిన సంగతి తెల్సిందే. కాగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి...
మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్రావు
మెదక్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మరి కొద్ది రోజుల్లోనే రానున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. ఈ రోజు జిల్లాలోని హవెలి ఘన్పూర్ మండలం సర్దన గ్రామంలో మంజీరా...
విశాఖ గ్యాస్ లీకేజ్: వెంకటాపురం గ్రామస్థులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి- చంద్రబాబు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితులకు పరిహారం అందించే విషయంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు...
అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర -చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 150 రోజుకి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్...
ఏపీలో మద్యం దుకాణాల ముందు క్యూలైన్స్ పై చంద్రబాబు ఆశ్చర్యం
లాక్డౌన్ 3.0 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మే 4, సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై ఉదయం 11...
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత...
కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి – ఉత్తమ్ డిమాండ్
రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, రైతు సమస్యలు, పలు ఇతర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ విపక్ష నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో...
కరోనాపై సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు విమర్శలు
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రసంగించిన...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ లేఖ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ...
రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోండి – చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 813కు పెరిగింది. రోజురోజుకి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు టీడీపీ పార్టీ...