Home Search
టీడీపీ - search results
If you're not happy with the results, please do another search
స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్న జనసేన-బీజేపీ
జనవరి 28, మంగళవారం నాడు విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు తదితరులు హాజరుకాగా, జనసేన నుంచి...
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనవరి 24, శుక్రవారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ కు పార్టీ నేతలతో...
వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జనవరి 23, గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా తన భర్త సురేష్తో కలిసి వెళ్లి సీఎం వైఎస్ జగన్ ను...
ఇంగ్లీష్ మీడియం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు రూపొందించిన విద్యా చట్టం సవరణ బిల్లుకు ఏపీ శాసన సభ జనవరి 23, గురువారం నాడు ఆమోదం తెలిపింది. విద్యా చట్టం...
మూడురాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్
జనవరి 20న అసెంబ్లీలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లును, రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టగా రెండు రోజుల పాటు ఈ బిల్లు ఆమోదంపై క్షణక్షణం ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే శాసన మండలిలో...
ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా
టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి జనవరి 21, మంగళవారం నాడు రాజీనామా చేశారు. రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు...
రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి...
3 రాజధానుల బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం ఉదయం 11 గంటలకు...
రాజధాని రైతుల ఆందోళన, సచివాలయం దగ్గర ఉద్రిక్తత
పరిపాలనా వికేంద్రీకరణ దృష్ట్యా మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదం తెలుపడం, అనంతరం పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు...
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇకపై జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ముందుగా విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో గురువారం ఉదయం జనసేన, బీజేపీలకు చెందిన కీలక...