Home Search
బీజేపీ - search results
If you're not happy with the results, please do another search
సీజేఐగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం
జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నవంబర్ 18, సోమవారం నాడు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ బాబ్డే తో ప్రమాణ స్వీకారం చేయించారు....
త్వరలోనే ఒకే దేశం-ఒకే రోజు వేతనం విధానం
రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒకే...
ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం...
ఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్షం భేటీ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె గత 41 రోజులుగా కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో పలు అంశాలపై విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సమ్మె జరుగుతున్న తీరు, కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్...
రఫెల్ పై పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం కోర్టు, కేంద్రానికి ఊరట
రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై నవంబర్ 14, గురువారం నాడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రఫెల్ విమానాల కొనుగోలు అంశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రఫెల్ పై...
ఇసుక కొరతపై నిరసన దీక్ష ప్రారంభించిన చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక కొరతపై నిరసన వ్యక్తం చేస్తూ, భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు. విజయవాడలో గల ధర్నా...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో అక్టోబర్ 24న ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన దస్త్రానికి నవంబర్ 12, మంగళవారం...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన గవర్నర్
మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతూ క్లైమాక్స్ కు చేరుకున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 19 రోజులు పాటు ముఖ్యమంత్రి పీఠంపై రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి మహారాష్ట్రలో...
మహారాష్ట్రలో సీఎం పీఠంపై ఉత్కంట: శరద్ పవార్తో ఠాక్రే భేటీ
మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 18 రోజులు గడిచినా కూడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరూ అధిరోహిస్తారనే ఉత్కంట...
నవంబర్ 12న విజయవాడలో ఇసుక మార్చ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 12, మంగళవారం నాడు విజయవాడలో ఇసుక మార్చ్ నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ...