Home Search
%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3 - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో పాల ధరలు పెంచిన విజయ డెయిరీ
తెలంగాణ రాష్ట్రంలో విజయ డెయిరీ పాల ధరలు పెంచుతున్నట్టు సంస్థ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేయబడుతున్న విజయ తెలంగాణ పాలు ధర లీటరుకు రూ.2/-.....
తెలంగాణలో వచ్చే రెండు వారాలు చాలా కీలకం – తెలంగాణ డీహెచ్ శ్రీనివాస రావు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం కరోనా థర్డ్వేవ్ ప్రారంభానికి సూచన అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లోకి ప్రవేశించిన విషయం...
నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ పై కీలక ఆదేశాలు చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర పార్టీలకు అర్థరాత్రి వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వాహకులకు సిటీ...
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నల్గొండ జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు. నల్గొండ పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్, పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి...
తెలంగాణలో కోవిడ్-19 మొదటి డోస్ 100% పూర్తి, తొలి పెద్ద రాష్ట్రం ఇదే: హరీశ్ రావు
తెలంగాణలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మొదటి డోస్ వేశామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. దేశంలోనే 100 శాతం మొదటి డోస్ వేసిన పెద్ద రాష్ట్రంగా...
మేడారం మహాజాతరకు టీఎస్ ఆర్టీసీ సన్నాహాలు
తెలంగాణ ఆర్టీసీ మేడారం మహాజాతర కోసం ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది. వరంగల్ లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం జాతర జరగనుంది. దీని కోసం తెలంగాణ ఆర్టీసీ 3845...
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి హరీశ్రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులపై చేసిన కేంద్రమంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమన్నారు. మా మంత్రులు 70లక్షల మంది రైతులు,...
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో 15 కొత్తరకం కేసులు
తెలంగాణలో ఇప్పటికే ఒక వైపు కరోనా కేసులు మరో వైపు వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త రకం వ్యాధి హైదరాబాద్ ప్రజలకు గుబులు పుట్టిస్తోంది. ఆ...
భారత రాష్ట్రపతి త్వరలో హైదరాబాద్ పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో గడపనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూల్ను ఖరారు చేశారు....
కలెక్టర్ల సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్లో ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్, కలెక్టర్లతో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత జరిగిన ఈ సమావేశంలో...