Home Search
%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BF%E0%B0%B8%E0%B1%88 - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆపడం లేదు, పరిశీలించడానికి సమయం పడుతుంది – గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ ప్రభుత్వం పంపిన యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై తనకు కొన్ని సందేహాలున్నాయని, విద్యాశాఖ మంత్రి వచ్చి వాటిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 25 తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటుగా బతుకమ్మ పండగ ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బతుకమ్మ వేడుకల ప్రారంభ...
నాటి తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి – గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణలో 'సెప్టెంబర్ 17' దినోత్సవం సందడి మొదలైంది. ఈసారి సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారంగా నిర్వహించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని అధికారికంగా నిర్వహిస్తోంది....
గవర్నర్ వ్యాఖలపై ఎమ్మెల్సీ కవిత స్పందన, రాజకీయ వేదికగా మారిందంటూ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా డా.తమిళిసై సౌందరరాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు రాజ్ భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సంచలన...
ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ తమిళిసై, దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు ఖైరతాబాద్లో కొలువుదీరిన మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ చేశారు. అనంతరం గవర్నర్...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ.. తెలంగాణలో శాంతిభద్రతలపై నివేదిక
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఒక ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సమాచారం....
రెడ్ క్రాస్ యొక్క నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను ప్రారంభించిన గవర్నర్ డాక్టర్ తమిళిసై
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నేషనల్ హెడ్ క్వార్టర్స్ న్యూడిల్లీ వారు అందించిన నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాజ్ భవన్...
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రపంచంలోని భారతీయులందరికీ మరియు రాష్ట్ర ప్రజలకు 76వ స్వాతంత్య్ర దినోత్సవ...
తెలంగాణ: రేపు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న గవర్నర్ తమిళిసై, విద్యార్థులతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై శనివారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలులో బాసరకు పయనమవనున్నారు. కాగా...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. మన దేశభక్తికి చిహ్నంగా...