Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ను ఆవిష్కరించిన సీఎం జగన్.. బెస్ట్ టూరిజం పాలసీ అవార్డుపై అధికారులకు అభినందన
విశాఖపట్నం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సందర్భంగా.. పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కన్నా...
కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు భూమిపూజ...
ఏపీ సీఎం జగన్ను కలిసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఒక విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు (స్పెషల్ అడ్వైజర్) సాకేత్ మిశ్రా. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్...
అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిపై సీఎం జగన్ కీలక సమీక్ష, పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ...
ఏపీ సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం అధికారిక ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్కు...
ఏపీ సీఎం జగన్ను కలిసిన ‘నాటా’ బృందం.. 2023 తెలుగు మహా సభలకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమెరికా నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది అమెరికాలో 'నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్' (నాటా) ఆధ్వర్యంలో జరుగనున్న తెలుగు మహా సభలకు...
ఏపీని నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలి – ఎక్సైజ్, ఎస్ఈబీపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశం
ఆంధ్రప్రదేశ్ను 'నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్'గా మార్చాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఏపీ ఎక్సైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)పై నిర్వహించిన సమీక్షలో భాగంగా...
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న జనసేనాని వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, పవన్ కల్యాణ్ సీరియస్...
నేడు ‘వైఎస్సార్ రైతు భరోసా’ నాల్గవ విడత నిధులు పంపిణీ చేసిన సీఎం జగన్, ఒక్కో రైతు ఖాతాలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (సోమవారం, 17 అక్టోబర్, 2022) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 'వైఎస్సార్ రైతు భరోసా' నాల్గవ విడత నిధులు పంపిణీ చేశారు. తద్వారా ఒక్కొక్క...