Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్.. కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం, మే 24, 2023) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కొవ్వూరు పట్టణంలో 'జగనన్న విద్యాదీవెన' నిధులను విడుదల చేయనున్నారు....
రేపు విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం, మే 19, 2023) విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని ఏ ప్లస్...
సీఎం జగన్లా నాకు ఊరికో ప్యాలెస్ లేదు, అమరావతిలో అద్దె ఇంట్లో ఉంటున్నా – పెందుర్తి సభలో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, దీనికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారని చెప్పారు...
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఫిర్యాదుల కోసం టోల్-ఫ్రీ నంబర్ 1902 ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ‘జగనన్నకు...
ట్విట్టర్ కీలక నిర్ణయం.. ఇండియాలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు బ్లూ టిక్ తొలగింపు, ఎందుకంటే?
ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధిపతి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ రుసుము చెల్లించని వినియోగదారుల ఖాతాల...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
ఏప్రిల్ 3న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన...
సీఎం జగన్ పరిపాలనపై వైసీపీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు – నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతోంది. మంగళవారం 53వ రోజు యువగళం పాదయాత్ర గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి...
వైఎస్ఆర్ ఆసరా కింద 78.94 లక్షల మంది మహిళలకు రూ.6,149 కోట్లు.. ఈనెల 25న దెందులూరులో పంపిణీ చేయనున్న...
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. త్వరలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెల 25న ఏలూరు...
జులైలో విశాఖకు తరలి వెళ్తున్నాం, అక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తాం – ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో స్పష్టం...