Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
మే 5న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 5, గురువారం నాడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చిన్నపిల్లలకు వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో అలిపిరి వద్ద రూ.240 కోట్లతో...
కార్మిక శక్తికి వందనం, కార్మికులందరికీ ‘మే’డే శుభాకాంక్షలు – సీఎం జగన్
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం.. ‘మే’డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ తన ట్విట్టర్ ఖాతాలో కార్మికులనుద్దేశించి.....
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాతో...
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ ‘విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ పథకాలు అందాలి – సీఎం జగన్ కీలక ఆదేశం
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ 'విద్యాదీవెన', 'వసతి దీవెన' పథకాలు అందాలని విద్యాశాఖాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష...
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్, రేపు జరిగే సీఎంసీజే సదస్సుకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏప్రిల్ 30, శనివారం నాడు ఢిల్లీలో జరగనున్న సీఎంసీజే...
సీఎం జగన్తో ‘ఆటా’ ప్రతినిధుల భేటీ.. అమెరికాలో తెలుగు మహాసభలకు ఆహ్వానం
అమెరికాలో జూలైలో జరుగనున్న తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు 'ఆటా' (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధుల బృందం నిన్న సీఎం జగన్తో...
రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 29, శుక్రవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నట్టు...
ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన.. విశాఖపట్నం, అనకాపల్లిలో 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ
ఈరోజు ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల పరిధిలో దాదాపు 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను...
జూలై 8న వైసీపీ ప్లీనరీ, వచ్చే ఎన్నికల్లో 170 సీట్లకు పైగా సాధించటమే లక్ష్యం.. సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరుగబోయే ఎన్నికలలో 170 సీట్లకు పైగా సాధించటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాల ఇన్ఛార్జి...
రేపు విశాఖలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు వైజాగ్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 28వ తేదీన...