Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో రహదారులపై సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్ అండ్ బి మంత్రి...
మే 16వ తేదీన రైతు భరోసా కార్యక్రమం, గణపవరంకు రానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 16, సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి...
అసని తుఫానుపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష.. సహాయక శిబిరాలలో ఉన్న కుటుంబాలకు రూ. 2 వేలు ఆర్ధిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం 'అసాని' తుఫానుపై అత్యవసర సమీక్ష జరిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మొదట ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించినా, తర్వాత అది దిశ మార్చుకుని...
భువనేశ్వర్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, సీఎం జగన్, గవర్నర్ ను ఆహ్వానించిన వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో...
జలవనరులశాఖపై సీఎం జగన్ సమీక్ష, పోలవరం సహా పలు ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం, సంగంతో సహా పలు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైఎస్...
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్–పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లను తీర్చిదిద్దాలని, క్లీన్-ఆంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించాలని,...
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ బోర్ల కనెక్షన్లకు ఇకపై మీటర్లు – సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వ్యవసాయ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన...
తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణ భూమిపూజలో పాల్గొన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 'జగనన్న విద్యాదీవెన’ పథకం కింద జనవరి-మార్చి 2022...
ఇకపై ఉచిత విద్యుత్ డబ్బు రైతుల ఖాతాల్లోకే, వారి ద్వారానే డిస్కంలకు చెల్లింపులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఉచిత విద్యుత్ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేసేలా, వారి ద్వారానే డిస్కంలకు చెల్లింపులు జరిపించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు....
ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'రంజాన్' పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. "సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ...