Home Search
హార్దిక్ పాండ్యా - search results
If you're not happy with the results, please do another search
జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన, కెప్టెన్ గా శిఖర్ ధావన్
భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఆగస్టు 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే మూడు మ్యాచుల వన్డే...
భారత్, వెస్టిండీస్ జట్లు టీ20 పోరుకు సిద్ధం, నేడే తోలి టీ20 మ్యాచ్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 29, ఆగస్టు 1,2,6,7 తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి...
వెస్టిండీస్ తో 5 టీ20ల సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన, విరాట్ కోహ్లీ, బుమ్రాకు రెస్ట్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, జూలై 29, ఆగస్టు 1,2,6,7 తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ...
ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే నేడు.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం
ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో గెలుచుచుకున్న భారత్ ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా మంగళవారం తొలి వన్డే ఆడనుంది. వన్డేల్లోనూ సత్తాచాటాలని రోహిత్శర్మ...
భారత్-ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టీ20.. బరిలోకి దిగనున్న విరాట్ కోహ్లీ, రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం!
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన రెండో మ్యాచ్ నేడు జరుగనుంది. బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్...
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడే తోలి టీ20 మ్యాచ్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు (జూలై 7, గురువారం) సౌతాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో తోలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత...
ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు అనంతరం జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్...
నేడే విశాఖలో భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కీలక మూడో టీ20 మ్యాచ్
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి విశాఖపట్నంలోని డా.వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది....
సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కు కేఎల్ రాహుల్ ఔట్, కెప్టెన్ గా రిషబ్ పంత్ నియామకం
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో జూన్ 9, 12, 14, 17, 19వ తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20...
నేడే గుజరాత్ vs రాజస్థాన్ ఐపీఎల్ ఫైనల్.. హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బాలీవుడ్...
గత కొన్ని వారాలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీనికి అహ్మదాబాద్ లోని నరేంద్ర...