Home Search
జవహర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కోవిడ్ వ్యాక్సినేషన్ లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోవిడ్-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. మొత్తం 16 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన వారిలో కడప జిల్లా...
టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలకమండలి పదవీకాలం జూన్ 21 తో పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు...
తెలంగాణలో పది యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లు వీరే…
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ (వీసీ) లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా...
300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ సేకరణ, ఆసుపత్రుల్లో సదుపాయాలు సహా...
తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం టీటీడీకి రూ.300 కోట్ల విరాళం
తిరుపతిలో అన్ని వసతులతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. ముంబయికి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్...
శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24, మంగళవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ముందుగా ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
19.8 మెగా వాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో నిర్మించిన 19.8 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మంగళవారం నాడు రాష్ట్ర మున్సిపల్...
ఏపీలో ప్రతి ఇంటికీ ఏఎన్ఎంలు, హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28, సోమవారం నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దనే ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమంలో...
మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.2,050 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల మెడికల్...