Tag: TDP Party
సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఉన్నత విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖపై...
జనవరి 25న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై జనసేన చర్చాగోష్టిలో పాల్గొననున్న పవన్...
జనవరి 25వ తేదీన మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వేదికగా 'ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ - వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం' అనే అంశంపై జనసేన పార్టీ చర్చా గోష్టి నిర్వహించనుంది....
సొంతపార్టీ నేతలపై ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఉత్తరాంధ్ర కీలక నాయకుడు అయ్యన్న పాత్రుడు సొంతపార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే నేతలు...
మంగళగిరిలో అటవీశాఖ ప్రధాన కార్యాలయం ‘అరణ్య భవన్’ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు అయింది. గుంటూరు అరణ్యభవన్లో ఉన్న అటవీశాఖ ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరి ఆటోనగర్లోని విశాలమైన పీవీఎస్ ల్యాండ్మార్క్ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు...
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత.. టీడీపీ ఆఫీస్ తొలగింపు, మాజీ మంత్రి దేవినేని ఉమా...
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనూహ్య పరిణామాల మధ్య గురువారం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయాన్ని జిల్లా పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ...
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సరళాదేవి
తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) చెందిన పలువురు నేతలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఏపీలో రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలి –...
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలని, అందులో మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన వ్యవసాయ...
జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను జనవరి 23వ తేదీ వరకూ సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఇటీవలే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా...
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించబడింది. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా...
పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం – ఏపీ ప్రభుత్వ...
వైఎస్ఆర్సీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం అని ప్రకటించారు. ఈ మేరకు...









































