Tag: TDP Party
సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ రెడ్డికి వైసీపీలో కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్సీపీ పార్టీ వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని పలు అనుబంధ శాఖలకు అధ్యక్షులను నియమించింది. ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతలతోపాటు యువకులకు కూడా...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై రైతుల నిరసనలు..స్పందించిన మంత్రి కేటీఆర్
కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్పై స్థానిక రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తీవ్ర ఉద్రిక్త...
కుప్పంలో నా సొంత ప్రజలను కలుసుకోకుండా చేసేందుకే జీవో నెంబర్ 1ను తెచ్చారు –...
కుప్పంలో నా సొంత ప్రజలను కలుసుకోకుండా చేసేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తెచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీలో రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి...
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ను గెలిపించుకురావాలి – వైసీపీ కార్యకర్తలతో సీఎం...
వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను భారీ మెజారిటీతో గెలిపించుకురావాలని సూచించారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం, ఏ విభాగానికి ఎవరంటే?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు...
జీవో 1 లాంటివి గతంలో ఉండి ఉంటే సీఎం జగన్ పాదయాత్ర చేసేవారా? –...
రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై సభలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని, అలాగే మున్సిపల్, పంచాయతీ...
త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు – గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్షలో సీఎం...
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన గ్రామ, వార్డు సచివాలయాలపై...
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తున్నాం – సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తున్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన మంగళవారం రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల...
చేగొండి హరిరామ జోగయ్యతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దీక్ష విరమణ
కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ కోసం సోమవారం ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్యకు జనసేన అధినేత...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇకపై రాష్ట్రంలోని జాతీయ, మున్సిపల్, పంచాయతీ రాజ్ రహదారులపై మరియు రోడ్డు మార్జిన్ల వద్ద సభలు,...











































