Home Search
ఓటర్లు - search results
If you're not happy with the results, please do another search
ఓటర్లు ఎలాంటి విలక్షణమైన తీర్పునిస్తారు?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం అయిన పాలకొల్లు.. ఏపీ రాజకీయాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. విలక్షణ తీర్పులు ఇవ్వడంలో ఇక్కడ ఓటర్లు ముందుంటారు....
కూటమి వైపే ఏపీ వాసుల చూపు.. వైసీపీకి బైబై చెప్పే ఆలోచనలో ఓటర్లు
ఇప్పుడు ఏ ఇద్దరు విద్యావేత్తలు కలిసినా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే సంక్షోభంలో చిక్కుకుందన్న విషయంపైనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పాలన అయోమయంగా మారిందంటూ.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం అందరి ముందు అభాసుపాలుజేసేలా ఉందంటూ...
ఏపీలో థర్డ్ జెండర్ ఓటర్లు ఎంతమంది?
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయా నియోజవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలలో ఉండే ఓటర్లు ఎంతమందనే లెక్క బయటకు వస్తుంటుంది. అయితే చాలామంది మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు అంటూ లెక్కలు చెబుతారు కానీ థర్డ్ జెండర్...
పల్నాడు హాట్ సీట్లో ఓటర్లు ఎటువైపు?
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతల్లో గుబులు మొదలయింది. ఏ నియోజకవర్గం ప్రజలు ఎటువైపు.. ఏ ఓటరు ఏ నాయకుడికి ఓటేస్తాడనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అలా పల్నాడు...
12 మందిలో 10 మందిని ఓడించిన ఓటర్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఏమాత్రం ఊహించని విధంగా.. కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమా నెవ్వర్ అనేవాళ్లకు సమాధానంగా వచ్చిన ఫలితాలు హస్తం...
ఓటర్లు నాడిని కరెక్టుగా పట్టుకున్న హస్తం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపడేలా కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే టఫ్ ఫైట్ ఇస్తుంది లేదంటే హంగ్ ఏర్పడుతుందన్న లెక్కలను.. అమాంతం కిందకు నెట్టేసి విక్టరీని సొంతం చేసుకుంది....
హుజురాబాద్ ఓటర్లు ఇచ్చే తీర్పు అదేనా?
ఏ ఎన్నికలు జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలిచే నియోజకవర్గం ఏదంటే...
అయోమయంలో ఓటర్లు.. అభ్యర్థులలో టెన్షన్
మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు ఎటు ఉన్నారో.. ఎవరికి పట్టం కడతారో అభ్యర్థులకు అర్ధం కాని పరిస్థితి తలెత్తింది. గత ఎన్నికలలో ఉన్న నేతలు పార్టీలు మారడంతో ఏ ఓటరు ఎటు చూస్తున్నాడో తెలియని...
ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివస్తున్న ఓటర్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9...
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు
భిన్న సంస్కృతులకు నిలయంగా చెప్పుకునే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మినీ భారత్ అని పిలుస్తారు. పారిస్ నగరాన్ని తలపించే అపార్ట్మెంట్లు , స్టార్ హోటల్స్, కేబుల్ బ్రిడ్జి, లింకు రోడ్లు, సైబరాబాద్ కమిషనరేట్,సెంట్రల్ యూనివర్సిటీ,...