Home Search
కందుకూరు - search results
If you're not happy with the results, please do another search
కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ ప్రారంభం.. శేషశయనా రెడ్డి కమిషన్ ముందుకు టీడీపీ నేతలు
ఒకప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని కందుకూరులో డిసెంబరు 28న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కందుకూరు, గుంటూరు టీడీపీ సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. శనివారం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శేషశయనా రెడ్డి నేతృత్వంలో...
కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆరా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడిన నేపథ్యంలో...
కందుకూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ పోలీసుల నజర్, కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కుందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రోడ్షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించిన ఘటనపై...
కందుకూరు ప్రమాదం దురదృష్టకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...
కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు....
చంద్రబాబు కందుకూరు సభలో విషాదం, తొక్కిసలాటలో 8మంది మృతి, రూ. 10లక్షల పరిహారం ప్రకటన
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో అపశృతి చోటుచేసుకుంది. భారీగా కార్యర్తలు, ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది....
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది....
జగన్ పార్టీ పెట్టాక టీడీపీ జీరో..ఇప్పుడు వైసీపీ ఖాళీ
వైసీపీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీకి తిరుగులేదన్న గుర్తింపును బాగా తెచ్చుకుంది. టీడీపీ ఒక్కసీటు అయినా గెలవడానికి అష్టకష్టాలు పడేది. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో అక్కడ సీన్...