Home Search
కార్యకర్తలు - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ సభల్లో కానరాని జనసేన, కాషాయ కార్యకర్తలు!
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీన్స్ గుర్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ సభల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు నేరుగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వనే లేదు. అయినా టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ కండువాలు కప్పుకోని...
తెలంగాణ బీజేపీ కార్యకర్తలు అసాధారణ పోరాటం చేస్తున్నారు, వారి తీరు నన్నెంతో ప్రభావితం చేసింది – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఏపీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ విశాఖ నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్...
విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో.. భారీగా తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 8 గంటల సమయంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు....
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు
నేడు (శనివారం) వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో...
విమర్శలకు చెక్ పెట్టేలా బీజేపీ ట్వీట్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి మే 30న మేనిఫెస్టోను రిలీజ్ చేయడం ఆలస్యం.. అధికారపార్టీ దానిలోని లోటుపాట్లపై బూతద్ధం తీసుకుని రెడీ అయిపోయింది. ...
సంక్రాంతిని తలపిస్తున్న పరిస్థితి
మే పదోతేదీకి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఆర్టీసీ, ప్రయివేటు బస్సుల్లో టిక్కెట్లన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి. రైళ్లలో కూడా ఆరోజుకి ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకోవడంతో వెయిటింగ్ లిస్ట్ కనపడుతుంది.వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత...
మంగళగిరిలో మారుతున్న సీన్!
గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజకీయాలు మిర్చిలాగే ఘాటెక్కుతున్నాయి. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తుండడంతో...
ఈసారి కూడా వైసీపీదే విజయమా?
కర్నూల్ జిల్లా గుంతకల్లులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తెలుగు దేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఎన్నికల బరిలో ఉండటంతో...
ప్రచారాలలో కలిసి నడుస్తున్న కూటమి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. మన పాలకులను ఎన్నుకునే సమయం వచ్చింది. ఐదేళ్ల పాటు మన భవిష్యత్తును మనమే రాసుకునేందుకు వేళైంది. అయితే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు...
ఏపీలో హీటు పుట్టిస్తున్న రాళ్ల రాజకీయం
పార్టీలు ఎన్నయినా ఉండొచ్చు. నాయకులు ఎంత మంది అయినా రావచ్చు. కానీ కార్యకర్తలు అనేవారు లేకపోతే పార్టీ ఊసే ఉండదు.. నాయకుల మాటే ఉండదు. ఎందుకంటే జెండా మోసేది ..దండ వేసేది..ర్యాలీలు చేసేది..చివరకు...