Home Search
జనార్థన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
దామచర్ల బ్రదర్స్ పొలిటికల్ వార్.. చివరికి టికెట్ దక్కేదెవరికి?
మొన్నటి వరకు కేశినేని బ్రదర్స్.. ఇప్పుడు దామచర్ల బ్రదర్స్.. ఏపీలో అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ కాక రేపుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నానికి తెలుగు దేశం పార్టీ హైకమాండ్ ఈసారి టికెట్...
పవర్ ఫుల్ స్ట్రాటజీతో మెజార్టీ ఓట్లపై కన్ను
శాసనసభ ఎన్నికల్లో తమకు ఎదురైన ఓటమి నుంచి కోలుకుని .. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఇప్పటి నుంచే దీనికోసం తమ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు...
ఇప్పుడు బీఆర్ఎస్ పంచన చేరిన టీడీపీ ముఖ్య నాయకులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు నాగం జనార్దన్ రెడ్డి. రావుల చంద్రశేఖర్, మందా జగన్నాథం పొలిటికల్ హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లో అందవేసిన చేతులుగా గుర్తింపు పొందారు. అప్పట్లో టీడీపీ అధినేత,...
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ.. టికెట్ కోసం ఆశావాహులు.. ముఖ్యనేతల మధ్య పోటాపోటీ
తెలంగాణలో టికెట్ల లొల్లి షూరూ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గులాబీ బాస్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చేశారు. ఆశావాహులకు.. పలువురు సీనియర్లకు మొండి చేయి చూపించారు....
పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసుకోవాలి : సీఎం కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కృష్టా బేసిన్ లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాల పనులను సంపూర్ణంగా...
ధరణి పోర్టల్ నిర్వహణ, మెరుగుపర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల...
తెలంగాణలో డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు పంపిణీ
రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం...
తెలంగాణలో రూ.4800 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును...
తెలంగాణలో మరో ఎంపీ, ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రజానిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
భారీ వర్షాల వలన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కోట్లు నష్టం, 50 మంది మృతి
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను...