Home Search
జాబితాను - search results
If you're not happy with the results, please do another search
నాలుగో జాబితాను ప్రకటించిన వైసీపీ
వైసీపీ దూకుడు పెంచేసింది. రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్...
ఏపీలో ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు ప్రకటించింది. ఓటర్ల తుది జాబితాకు సంబంధించిన వివరాలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ వివరించారు....
ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న జనసేన
ఏపీ అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా అన్ని పార్టీల అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు....
విశాఖ నార్త్ నుంచే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ
ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేశాయి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ జాబితాలోనే చాలామంది అభ్యర్థులను ప్రకటించగా.. మరో జాబితాలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ...
నేడు తొలి జాబితా !
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోయిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రకటనతో ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉండడానికే వెనుకడుగు వేసిన పరిస్థితులు. విభజన తర్వాత జరిగిన రెండు...
కూటమిలో అంతర్గత పోరు.. వైజాగ్ సౌత్ టికెట్పై ఉత్కంఠ!
వైసీపీ ఎప్పుడో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేసుకుంది. మార్చి 16న మొత్తం జాబితాను జగన్ రిలీజ్ చేశారు. అంతకముందే విడుతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది వైసీసీ. భారీ స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను...
బీజేపీలో సీనియర్లకు హ్యాండిచ్చిన హైకమాండ్.. చంద్రబాబే కారణామా?
సీనియర్లను పక్కన పెట్టేసింది.. గెలుపు గుర్రాలకే చాన్స్ అని బీజేపీ హైకమాండ్ బలగుద్ది చెప్పింది. సీనియర్లు, జూనియర్లు అన్నది ముఖ్యం కాదని.. గెలుస్తారా లేదా అన్నదన్నే పరిగణనలోకి తీసుకుంటామని అనేకసార్లు చెప్పిన బీజేపీ...
టీడీపీ మూడో జాబితా ఇదే..
తెలుగు దేశం పార్టీ మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. శుక్రవారం మూడో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అలాగే 13 ఎంపీ...
డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు
దేశంలో చాలా వేగంగా జరుగుతున్న డిజిటలైజేషన్ను అనుసరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మాధ్యమం ద్వారా కొన్ని సేవలను అందించే అధికారిక వెబ్ సైట్లను ప్రారంభించింది. దీంతో ఇకపౌ ఓటర్ల జాబితాలను కూడా ఆన్లైన్లోనే...
కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగుతారా..?
అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలను కూడా వైఎస్ షర్మిల చీల్చి చెండాడుతున్నారు. ముఖ్యంగా అధికార పక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన సోదరుడైనా సరే..ఏమాత్రం...