Home Search
జైరాం రమేష్ - search results
If you're not happy with the results, please do another search
నేడు మంచిర్యాలలో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్...
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ బహిరంగ సభ జరుగనుంది. గత కొన్ని రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం నేడు నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు...
నేడు కరీంనగర్లో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరవనున్న ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భాఘెల్, టీపీసీసీ చీఫ్ రేవంత్...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' పాదయాత్ర తొలిదశలో ఇప్పటివరకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ...
బీబీసీకి షాక్.. ఢిల్లీ, ముంబై కార్యాలయాలపై ఐటీ శాఖ కీలక సర్వే, పన్నుల అవకతవకల ఆరోపణలపై చర్యలు
ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కి షాక్ ఇచ్చింది. బీబీసీకి చెందిన ఢిల్లీ మరియు ముంబై కార్యాలయాలపై పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా ఐటీ శాఖ ఈరోజు సర్వే...
జనవరి 26 నుంచి కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ ప్రారంభం, లోగో విడుదల చేసిన నేతలు
కాంగ్రెస్ పార్టీ జనవరి 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 'హాత్ సే హాత్ జోడో అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో హాత్ సే హాత్...
హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీని కలిసిన క్రీడాకారులు దీపక్ నివాస్ హుడా, సావీటీ బూరా
కాంగ్రెస్ పార్టీలో తిరిగి జవసత్త్వాలు నింపడానికి ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడవ రోజు శనివారం...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దూరం !
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం 'భారత్ జోడో యాత్ర' చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్...
భారత్ జోడో యాత్ర: రేపు మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తున్న రాహుల్ యాత్ర, పాల్గొననున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మధ్యప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్...
కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్స్ బ్లాక్ చేయండి.. బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు
కాంగ్రెస్ పార్టీ మరియు దానికి అనుబంధంగా ఉన్న 'భారత్ జోడో యాత్ర' ప్రచారానికి సంబంధించిన హ్యాండిల్స్ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ట్విట్టర్ సంస్థను ఆదేశించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని భారత్...
హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర: చార్మినార్ వద్ద జాతీయజెండా ఎగురవేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్ర 55వ రోజులో భాగంగా రాహుల్...
సీడబ్ల్యూసీ స్థానంలో 47 మంది నేతలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే అక్టోబర్ 26, బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన మొదటిరోజునే మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు...