Home Search
తెలంగాణా - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణా కుంభమేళాకు పూర్తవుతున్న ఏర్పాట్లు
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతర.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 21నుంచి 24వ తేదీ వరకు జరగబోతోంది. దీంతో ఇప్పటికే మేడారంలో అభివృద్ధి పనులపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది.మేడారం అభివృద్ధి...
షాకింగ్ నిజాలు బయటపెడుతోన్న తెలంగాణా ఇంటెన్షన్స్ వరుస సర్వేలు
వరుసగా మూడోసారి గెలిచి హ్యట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దానికి తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్కు 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అటు మళ్లీ...
ఏపీ, తెలంగాణా అధ్యక్షుల మార్పు ద్వారా బీజేపీ ఏం ఆశిస్తోంది?
సాధారణ ఎన్నికలకు ఇంకా 8 నెలలు, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల గడువుండగా పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులను మార్చింది బీజేపీ అధిష్టానం. దాంతో ఈ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. గత కొన్నిరోజులుగా...
తెలంగాణాలో పార్టీలోకి చేరికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీలో మకాం వేసిన బండి సంజయ్, ఈటల రాజేందర్
తెలంగాణాలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. అధికార బీఆర్ఎస్ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలలో ఉన్న అసంతృప్తులను చేర్చుకుని క్షేత్రస్థాయిలో...
తెలంగాణాలో ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, 100 సీట్లు తప్పక గెలుస్తాం – పాలకుర్తిలో ‘హాథ్ సే హాథ్...
తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన పాలకుర్తి జిల్లాలో ‘హాథ్ సే...
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షలు రుణమాఫీ – వరంగల్ సభలో డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్...
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని “రైతు సంఘర్షణ సభ”లో రాహుల్ గాంధీ...
నేటినుంచి తెలంగాణాలో వడ్లు కొనుగోళ్లు, క్వింటాల్కు రూ.1960 చొప్పున కొననున్న రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వడ్లు కొనుగోళ్లకు సంబంధించి...
తెలంగాణాలో ధాన్యం సేకరణపై కేంద్రంతో చర్చకు సిద్దమన్న మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణాలో రైతాంగం కోసం బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన పనులపై చర్చకు సిద్ధం అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ధాన్యం సేకరణ...
పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు.. తెలంగాణాలో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు డిమాండ్
దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు వరుసగా పలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు మరో కొత్త డిమాండ్...
తెలంగాణాలో ధాన్యం కొనుగోలు విషయమై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్
తెలంగాణాలో ధాన్యం కొనుగోలు విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో ఏ వరి ధాన్యం అందుబాటులో ఉందో దానిని కేంద్రం సేకరించాలని, యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు...