Home Search
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ముగిసిన గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ, 783 పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16, గురువారంతో ముగిసింది. 783 గ్రూప్-2 పోస్టులకు గానూ మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్...
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 783 పోస్టుల భర్తీ, పూర్తి వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో ఇప్పటీకే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్స్ విడుదల కాగా తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. గ్రూప్-2 కింద 783 పోస్టుల...
తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి “కామన్ బోర్డు” ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మెడికల్ యూనివర్సిటీల మినహా ఇతర అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల నియామకానికి "కామన్ బోర్డు"ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం...
తెలంగాణలో పీఈటీ పోస్టుల ఫలితాలు విడుదల
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) డిసెంబర్ 5, గురువారం నాడు టిఆర్టి పీఈటీ (తెలుగు మాధ్యమం) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన 364...
టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్గా మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు సిఫార్సు చేసింది. ఈ...
టీఎస్పీఎస్సీ కొత్త బాస్ ఎవరంటే..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయింది. గ్రూప్స్ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు...
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా.. ఈనెల 8న మంచిర్యాలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష
లోక్సభ ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 8న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ...
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఉద్యోగాల కల్పనపై కీలక విషయాలు వెల్లడించారు. "నిజం చెప్పులేసుకునే లోపు...