Home Search
దిగ్గజ కంపెనీలు - search results
If you're not happy with the results, please do another search
భారతదేశపు అతిపెద్ద 5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం.. బరిలో దిగ్గజ కంపెనీలు
టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ డేటా సిగ్నల్స్ ను కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం మంగళవారం నాడు ప్రారంభం అయింది. దీనిలో భాగంగా 4.3 లక్షల కోట్ల ఖరీదైన 72 గిటాహెట్జ్ల...
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా ప్రకటించిన రష్యా
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం 'మెటా'ను తీవ్రవాద సంస్థగా గుర్తించింది. ఫెడరల్ సర్వీస్ ఫర్ ఫైనాన్షియల్ మానిటరింగ్ (రోస్ఫిన్ మానిటరింగ్) యొక్క డేటాబేస్ ప్రకారం.. రష్యా తన...
ప్రజాస్వామ్య పాలనలేని చైనాతో భారత్ను పోల్చడం సరికాదు: మోడీ
ఆర్థిక వృద్ధిలో భారత్ను కొందరు చైనాతో పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పట్టారు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక వృద్ధిలో భారత్ను చైనాతో పోల్చడం సరికాదని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ను...
పీవీ రికార్డును బ్రేక్ చేసిన శ్రీధర్ బాబు.. ఐటీ శాఖ ఆయనకేనా..?
తెలంగాణకు గుండెకాయ ఐటీ శాఖ. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తుంది ఈశాఖ నుంచే. అలాగే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తెలంగాణలో ఐటీ రంగం దూకుడుగా ముందుకెళ్తోంది. దీనికి కారణం ఎవరు అని ఎవరిని...
ఎకరం రూ.100 కోట్లు.. ఆకాశన్నంటిన కోకాపేట్ భూముల ధరలు
హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గజం భూమి కొనాలన్నా లక్షలు ఖర్చు పెట్టాల్సిన డిమాండ్ ఏర్పడింది. తాజాగా నగర శివారులోని కోకాపేట నియోపోలిస్ భూముల వేలం.. ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతుండటంతో.. ఆక్షన్...
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ జపనీస్ సంస్థ
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో భారీ పెట్టుబడికి ఒక ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది. తాజాగా...
దావోస్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మంత్రి కేటీఆర్
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి కేటీఆర్
దావోస్ లో సీఎన్బీసీ టివి 18 మరియు సీఐఐ సంయుక్తంగా “ఇండియా- ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్” అనే అంశంపై నిర్వహించిన...
నవంబర్ 20 నుంచి 23వరకు హైదరాబాద్ లో ఇండియా జాయ్-2019 కార్యక్రమం
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ మరియు మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే...
ఆ కంపెనీ ఇల్లు కొంటే వైఫ్ ఫ్రీ
సేల్స్ పెంచుకునేందుకు ఏ కంపెనీ అయినా డిస్కౌంట్ లు ఇస్తుంది.. ఉచిత బహుమతులు లేదా లక్కీ డ్రా అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ కంపెనీ ఏకంగా తమ సంస్థలో...
భయపెడుతున్న జెఎన్ 1
కొన్నాళ్లుగా కరోనా మహమ్మారి శాంతించడంతో కంపెనీలు ఒక్కటొక్కటీ తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించుకుని పని చేయించుకుంటున్నాయి. మరి కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానంతో పని చేయించుకుంటున్నాయి. ఇక రేపో మాపో దానిని కూడా...