Home Search
పూనావాలా - search results
If you're not happy with the results, please do another search
కోవిడ్ వ్యాక్సిన్ అక్కరలేదంటున్న జకోవిచ్.. పునరాలోచించాలంటున్న పూనావాలా
తాను కోవిడ్-19 వ్యాక్సినేషన్కు వ్యతిరేకం కానప్పటికీ తాను వేయించుకోనని సెర్బియా టెన్నిస్ సూపర్స్టార్ నోవాక్ జొకోవిచ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా...
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకు వై కేటగిరీ భద్రత
పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదర్ పూనావాలా "వై కేటగిరీ" భద్రత కల్పిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ...
ముకేష్ అంబానీకి మొదటి స్థానం.. రెండో ప్లేసుతో సరిపెట్టుకున్న అదానీ
భారత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ నిలిచి మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్థానానికి ఎగబాకిన ముకేష్ అంబానీ.. మొదటి...
అంబానీ, అదానీ వెనక్కి..
భారత దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే.. ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అంబానీ లేదా అదానీ పేరులే. కానీ ఇప్పుడు ఈ లెక్కలు మారాయి. వీరిద్దరినీ వెనక్కి నెట్టేసి మరి మరో ముగ్గురు...
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోసు కోవిషీల్డ్, కోవాక్జిన్ కరోనా వ్యాక్సిన్ల ధర రూ.225, సంస్థల ప్రకటన
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కూడా ఏప్రిల్ 10, 2022 నుంచి ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 18 ఏళ్ల కంటే...
దేశంలో 12-18 ఏళ్లలోపు వారికి అత్యవసర వినియోగానికి.. ‘నొవావ్యాక్స్’ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చిన డీసీజీఐ
బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్ మంగళవారం భారతదేశంలో 12-18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న వారి కోసం COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్...
పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శనం మొగులయ్య, గరికపాటి నరసింహారావు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి...
రాష్ట్రపతి భవన్ లో నేడే 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2022 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్...
పద్మ అవార్డులు-2022: నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని...
రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక్కో డోసుకు రూ.300 : సీరమ్ ఇనిస్టిట్యూట్
కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ధర తగ్గిస్తూ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.300 కు అందించనున్నారు. ఈ మేరకు...