Home Search
ఫిలిప్పీన్స్ - search results
If you're not happy with the results, please do another search
మొదటిసారిగా భారత్ బ్రహ్మోస్ క్షిపణులు.. ఫిలిప్పీన్స్కు ఎగుమతి
భారతదేశం ఎప్పుడూ ఆయుధాలను, సంబంధిత క్షిపణి వ్యవస్థల్ని ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటి...
ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన తుఫాన్
ఫిలిప్పీన్స్ లో రాయ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. పెనుగాలులు, భారీ వర్షంతో రాయ్ తుఫాన్ దేశం పై విరుచుకుపడింది. భారీ కెరటాలు తీరా ప్రాంతాలను ముంచేసాయి. చాలాచోట్ల చెట్లు, ఇళ్ళు, భవనాలు కూలిపోయాయి....
కన్నింగ్ చైనా కొత్త కుతంత్రం
ఏకంగా సముద్రాన్ని మింగేయడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దక్షిణ చైనా సముద్రంలో..ఇప్పటికే తేలియాడే కంచెను ఏర్పాటు చేయడం అన్ని దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మరోవైపు దీనిపై తమ దేశపు చేపల వేట పడవలు...
నేడు అరుదైన ‘హైబ్రిడ్’ సూర్య గ్రహణం.. దీని ప్రత్యేకతలివే, ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే?
గురువారం వినీలాకాశంలో అద్భుతం జరగనున్నది. 2023 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం నేడు సంభవించనుంది. అయితే ఇది మనకు తెలిసిన సూర్య గ్రహణాల కంటే కొంచెం విభిన్నమైనది. సూర్య గ్రహణాలు సాధారణంగా సంపూర్ణంగా,...
ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్లో జీ-20 సదస్సు.. హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ-20 సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. కాగా దీనికి సంబంధించిన...
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ, ప్రవాస భారతీయుల ఘనస్వాగతం
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు జపాన్ దేశంలో అడుగు పెట్టారు. ఇండియాతో పాటు అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో...
గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రప్రభుత్వం.. దేశంలో తీవ్ర కొరతే కారణం?
భారతప్రభుత్వం దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి గోధుమ ఎగుమతులపై తక్షణ నిషేధం విధించింది. నిన్నటి నోటిఫికేషన్లో లేదా అంతకు ముందు క్రెడిట్ లెటర్స్ జారీ చేయబడిన ఎగుమతి షిప్మెంట్లు మాత్రమే అనుమతించబడతాయని ప్రభుత్వం...
మే 3 వరకు భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై హాంకాంగ్ నిషేధం
భారత్ లో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు హాంకాంగ్ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి...
ఎస్సీ విద్యార్థులకు రూ.59000 కోట్లతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, థావర్చంద్ గహ్లోత్...
భారత్ నుంచి వెళ్లే విమానాలపై చైనా తాత్కాలిక బ్యాన్
కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశ విమానాలపై చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి విమానాల ద్వారా పౌరులు ఆ దేశంలోకి ప్రవేశించడాన్ని చైనా తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్...