Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్లో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని.. ఒకే వేదికపై మోదీ, సీఎం అశోక్ గెహ్లాట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన రూ. 5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నాథ్ద్వారాలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు....
రాజస్థాన్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక రైలుకు జెండా...
రాజస్థాన్, ఒడిశా, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, ఢిల్లీ, ఒడిశా, బీహార్ వంటి నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్...
రేపు రాజస్థాన్ లో, ఎల్లుండి కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 12, ఆదివారం) రాజస్థాన్ లో మరియు ఎల్లుండి (ఫిబ్రవరి 13, సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు...
రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ.. భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతరణ్ మహోత్సవానికి హాజరు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన భిల్వారాలో భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతార మహోత్సవంలో పాల్గొన్నారు. దేవనారాయణ్ ఆలయాన్ని దర్శించుకుని ఆవరణలో వేప...
ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 6 స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశంలోని ఐదు రాష్ట్రాలలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఓ పార్లమెంట్ స్థానంలో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం విడుదల చేసింది. ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్...
రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆదివాసీ వీరులకు నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన 'మాన్ఘర్ ధామ్ కీ గౌరవ్ గాథా' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ గురువు...
రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సందర్శించి, చాదర్ సమర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా వద్ద మత పెద్దలు ఆమెకు ఘనంగా...
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ లో సంక్షోభం, 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా?
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం నెలకుంది. ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా – రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సెప్టెంబర్ 22న పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల అథారిటీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. కాగా కాంగ్రెస్...