Home Search
శివరాజ్ సింగ్ చౌహాన్ - search results
If you're not happy with the results, please do another search
శివరాజ్ సింగ్ చౌహాన్ను పట్టుకొని రోదించిన మహిళలు
కొందరు నేతలు ఓడిపోవాలని జనాలు కోరుకుంటారు. కొందర్ని పట్టుపట్టిమరీ ఓడిస్తారు. మరికొందర్ని మాత్రం హక్కున చేర్చుకుంటుంటారు. గెలిపించుకొని తీరుతారు. అలా గెలిపించుకున్న తమ నేతకు సరైన పదవి దక్కకపోతే.. వారి బాధ మరోలా...
మధ్యప్రదేశ్: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, 10 మంది మృతి.. రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం...
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో ఘోరం చోటుచేసుకుంది. పట్టణంలోని 'న్యూ లైఫ్' అనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా,...
ఎక్కువ కాలం పాలన సాగించిన బిజెపి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. దేశంలోని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులలో ఒకరు. దశాబ్దాలుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకి గుర్తింపు ఉంది. అలాగే, మధ్యప్రదేశ్ రాజకీయాలలో శివరాజ్ సింగ్...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
హైదరాబాద్ శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం 8వ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్...
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ కు మళ్ళీ కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహన్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్గా తేలింది....
కరోనాతో బీజేపీ లోక్సభ ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కన్నుమూత
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ లోక్సభ ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ కి జనవరి 11 న కరోనా పాజిటివ్...
బీజేపీ బిగ్ ప్లాన్.. కేంద్ర కేబినెట్లోకి ఆ నేతలు
ఎర్రకోటపై కాషాయపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్ర మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే...
ఆ ఇద్దరు సీఎంలపై ప్రజల రియాక్షన్?
ఈ సంవత్సరం చివర్లో 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగనున్నాయి. నిజం చెప్పాలంటే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారిపోయాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన...
ఇండోర్లో 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు (జనవరి 10, మంగళవారం) మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రవాసీ భారతీయ...
ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద ‘మహాకాల్ లోక్ కారిడార్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద రూ. 850 కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న 'మహాకాల్ లోక్ కారిడార్' ప్రాజెక్ట్ ఫేజ్...