Home Search
శ్రీనగర్ - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’.. శ్రీనగర్లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం, హాజరైన పలు పార్టీల నేతలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారం శ్రీనగర్లో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి...
శ్రీనగర్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ముగింపు సభ వరకు తగిన భద్రత కల్పించాలి, అమిత్ షాకు...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కాగా భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ పాదయాత్ర శుక్రవారం నాడు...
జనవరి 30న శ్రీనగర్లో రాహుల్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమం.. 21 ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర' చివరి దశకు చేరుకుంటోంది. ఈ నెల 30వ తేదీన శ్రీనగర్లో జోడో యాత్ర ముగియనుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని...
శ్రీనగర్లో గ్రనేడ్ దాడి, ఒకరి మృతి 18మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడి చేసారు, శ్రీనగర్లో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. నవంబర్ 4, సోమవారం మధ్యాహ్నం శ్రీనగర్లోని మౌలానా ఆజాద్ రోడ్లోని మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ...
మళ్ళీ శ్రీనగర్ వెళ్లిన అజిత్ ఢోవాల్
జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు రాష్ట్ర పునర్విభజన తర్వాత, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోవాల్ శ్రీనగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించిన సంగతి...
శ్రీనగర్ నుంచి రాహుల్ గాంధీని వెనక్కి పంపిన పోలీసులు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులను శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్-370 రద్దు తరువాత...
శ్రీనగర్ ఎన్ఐటి తెలుగు విద్యార్థులపై స్పందించిన కేటీఆర్
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడుల ముప్పుందని అమరనాథ్ యాత్రికులను వెనక్కి రావాలని ప్రభుత్వం, ఆర్మీ కోరడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ఎన్ఐటి యాజమాన్యం సైతం నిరవధికంగా సెలవులు...
హైదరాబాద్ టీమ్ కొనుగోలు చేసిన చెర్రీ
ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఏ ఇతర ఆటకు ఉండదంటే అతి శయోక్తి కాదన్న విషయం తెలిసిందే. అందుకే టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు అభిమానులు ఆ మ్యాచ్...
నేటినుంచి శ్రీనగర్లో జీ20 సమావేశాలు.. బహిష్కరించిన చైనా, ధీటైన కౌంటర్ ఇచ్చిన ఇండియా
నేటినుంచి (మే 22, సోమవారం, 2023) జమ్మూ,కాశ్మీర్ లోని శ్రీనగర్లో మే 24 వరకు జీ20 సభ్యుల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో జీ20 దేశాలకు చెందిన సుమారు...
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్(ఆర్ఆర్యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి....