మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్-11 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ...
ఫిబ్రవరి నెలలో రూ.1,13,143 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు
దేశంలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఐదో నెలలో కూడా లక్ష కోట్లు దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,13,143 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. గత ఏడాది...
మారిటైమ్ ఇండియా-2021 సదస్సు ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న సీఎం జగన్
మారిటైమ్ ఇండియా సమ్మిట్-2021 ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డెన్మార్క్ రవాణా శాఖ మంత్రి బెన్నీ ఎంగ్లెబ్రెచ్ట్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...
తెలంగాణలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,99,086 కి చేరింది. అలాగే...
కరోనా వ్యాక్సిన్ కోసం కో-విన్ పోర్టల్ లో ఎలా నమోదు చేసుకోవాలి?
దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి మార్చి 1, 2021 నుంచి కరోనా...
ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు, 51 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 1, సోమవారం...
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిడోసు కరోనా వాక్సిన్ తీసుకున్నారు. ఈ...
24 గంటల్లో 6397 కరోనా పాజిటివ్ కేసులు, 30 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 1, సోమవారం నాడు కూడా 6397 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
అదృష్టాన్ని కాదు, కష్టాన్ని నమ్ముకుంటేనే గొప్పఫలితం : డా బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఏదైనా సాధించాలంటే కృషి, పట్టుదల ఉంటే...
ఐపీఎల్-2021 నిర్వహణ వేదికల్లో హైదరాబాద్ ను చేర్చండి : మంత్రి కేటీఆర్
త్వరలో జరగబోయే ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్ ను ఒక వేదికగా చేర్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆఫీసు బేరర్ లకు తెలంగాణ రాష్ట్ర...
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఈరోజు నుంచి (మార్చి 1, సోమవారం) 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల...
పెద్దగట్టు జాతరను సందర్శించిన మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టులో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక...
గత 24 గంటల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15,510 కరోనా పాజిటివ్ కేసులు, 106 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,12,241 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,157 కి పెరిగింది. దేశంలో...
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. హుజురాబాద్ ఏరియా...
తొలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దేశంలో రెండో విడత కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది....
తెలంగాణలో కరోనా: కొత్తగా 116 పాజిటివ్ కేసులు, 165 రికవరీలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 116 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 28, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,923 కి చేరినట్టు...
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దయ్యింది. ముందుగా మార్చి 4 వ తేదీన అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం...
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటన, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకుంది. రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన తెలుపుతున్నారు. ముందుగా ఈ పర్యటన కోసం...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' తోలి డోసును ప్రధాని మోదీ తీసుకున్నారు....





















































