ఇంగ్లాండ్ తో చివరి రెండు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్‌ ప్రస్తుతానికి 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు (డే/నైట్) ఫిబ్రవరి 24...

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, 12:30 గంటల వరకు 66.48 % నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున...

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా కిరణ్‌ బేడీ తొలగింపు, గవర్నర్‌ తమిళిసైకి అదనపు బాధ్యతలు

0
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉన్న కిరణ్‌ బేడీని మంగళవారం రాత్రి ఆ పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త నియామకం జరిగే...

తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు, 150 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 148 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 16, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,96,950 కి చేరినట్టు...

సీఎం కేసీఆర్ పుట్టినరోజు: వినూత్నంగా అభిమానం చాటిన తూర్పుగోదావరి జిల్లా వాసులు

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు,...

ఏపీలో కొత్తగా 60 మందికి కరోనా పాజిటివ్, నాలుగు జిల్లాల్లో జీరో కేసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,959 కు చేరుకుంది. గత 24 గంటల్లో 24311 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 60...

చెదలు పట్టి చిత్తు కాగితాలుగా మారిన కరెన్సీ నోట్లు, మైలవరంలో చోటుచేసుకున్న ఘటన

0
సొంత ఇంటి నిర్మాణం కోసం కూడపెట్టిన డబ్బు చెదలు పట్టి చిత్తు కాగితాలుగా మారాయి. ట్రంకు పెట్టెలో ఏకంగా 5 లక్షలు రూపాయలు దాచిపెడితే ఆ డబ్బుకి చెదలు పట్టడంతో ఆ కుటుంబ...

భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్ట్: 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన...

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు‌ 317 పరుగుల తేడాతో ఘన...

కొత్తగా 3663 కరోనా కేసులు, 39 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఫిబ్రవరి 16, మంగళవారం నాడు కూడా 3663 కరోనా కేసులు, 39 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,306 కి...

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపే

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 2640 పంచాయతీలు, ఆయా పంచాయతీల పరిధిలో 19,607 వార్డులకు రేపు (ఫిబ్రవరి 17, బుధవారం) పోలింగ్ జరగనుంది. మూడో విడత...

పడనివాళ్లతో బ్రతకటం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పడనివాళ్లతో బ్రతకటం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ప్రపంచంలో అన్నిటికంటే దారుణమైన, భయంకరమైన బాధ ఆర్థిక, ఆరోగ్య, ఇతర సమస్యలు కాదని,...

రేపు కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటుదాం, మెగాస్టార్ చిరంజీవి పిలుపు

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా "కోటి వృక్షార్చన" పేరుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు....

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ విడుద‌ల, నామినేషన్స్ దాఖలు ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పక్రియ మొదలైంది. ఈ స్థానాలకు మార్చి 31, 2021 తో పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం...

దేశవ్యాప్తంగా 87 లక్షలకు పైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 31 వ రోజైన ఫిబ్రవరి 15, సోమవారం నాడు మొత్తం 10,574 సెషన్స్ లో 4,35,527 మందికి కరోనా వ్యాక్సిన్...

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఎనిమిదో రోజు పెరుగుదల

0
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం కూడా పెరిగాయి. వరుసగా ఎనిమిదో రోజు కూడా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో వినియోగదారులపై రోజురోజుకి భారం పెరుగుతుంది. ఇవాళ పెట్రోల్‌పై లీటరుకు 30 పైసలు,...

మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: పవన్ కళ్యాణ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల కమిషనర్ ను కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. "గత...

గత 24 గంటల్లో 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో కరోనా కేసులు నమోదు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9121 కరోనా కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,25,710 కు, మరణాల సంఖ్య 1,55,813 కు చేరుకుంది. దేశంలో...

రేపు విశాఖపట్నంలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకోనున్నారు. ముందుగా విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్...

ప్రజలు నిర్లక్యం వీడకపోతే మరోక లాక్‌డౌన్‌ వైపు వెళ్లాల్సి రావొచ్చు

0
దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో మాత్రం మళ్ళీ పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా దేశ వాణిజ్య...

ఆసుపత్రిలో పల్లా శ్రీనివాసరావును పరామర్శించిన చంద్రబాబు

0
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫిబ్రవరి 10 వ తేది నుంచి ఆమరణ దీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు ఆరోగ్యం...