ఏపీలో కరోనా: కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,418 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46852 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 173...
ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాలను రైతులకు అర్ధమయ్యేలా వివరించాలి-మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపై బుధవారం నాడు రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...
మరికొద్దిసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్
గత నవంబర్ 20న జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా కాంగ్రెస్ అధికారికంగా వీరి గెలుపును...
ఇంగ్లాండ్ తో జరిగే తోలి రెండు టెస్టులకు ఎంపికైన భారత్ జట్టు ఇదే …
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత...
24 గంటల్లో 3015 కరోనా పాజిటివ్ కేసులు, 59 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 20, బుధవారం నాడు 3015 కరోనా కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,992 కి...
జల్ మిషన్ కీ, అనేక రాష్ట్రాలకీ మిషన్ భగీరథ పథకం ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి
మిషన్ భగీరథ పథకం పనులపై బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి సమీక్ష జరిపారు. ఈ...
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరి 30న అఖిలపక్ష సమావేశం నిర్వహణ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి...
భారత్ నుండి భూటాన్, మాల్దీవులు సహా 6 దేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరా
భారత్ లో అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగు మరియు ముఖ్య భాగస్వామి దేశాలకు కూడా దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి...
కె.జి.యఫ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
దేశంలో బుధవారం ఉదయానికి 6,74,835 మందికి కరోనా వ్యాక్సిన్
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 6,74,835 మంది హెల్త్కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
తెలంగాణలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లపై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీంలకు సంబంధించి దాఖలయిన పిటీషన్లపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. విచారణ అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీములపై విచారణ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13823 కరోనా కేసులు, 162 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,823 కరోనా కేసులు, 162 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,95,660 కు, మరణాల సంఖ్య 1,52,718 కు చేరుకుంది. దేశంలో...
రైతుల ఆందోళన: కేంద్రంతో జరుగుతున్న పదో రౌండ్ చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 9 రౌండ్లలో జరిగిన చర్చలు పూర్తిస్థాయిలో...
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ-నోటిఫికేషన్ జారీ చేయండి, అమిత్ షాను కోరిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో సీఎం వైఎస్ జగన్ సుమారు...
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే 51997 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 69625 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. జనవరి 19, మంగళవారం నాడు ఒక్కరోజే మొత్తం 33 జిల్లాల్లో 894 కేంద్రాల్లో 51997 మందికి...
తెలంగాణలో మరో 267 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 19, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చి వేసింది: సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన...
ఏపీలో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 19, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,245 కు చేరగా,...
చారిత్రక విజయంతో టీమిండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1 తో గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విజయం నేపథ్యంలో జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది....
భారత్ జట్టుకు అభినందనలు తెలిపిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్, పలువురు క్రికెటర్లు
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసి నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విజయం సాధించిన భారత్ జట్టుకు ప్రధానమంత్రి...





















































