తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 10 వేలకు పైగా బాధితులు

0
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అక్టోబర్ 24 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,10,480 కు చేరుకుంది....

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సందర్భంగా శుభవార్త అందించింది. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మూడు కరువు భత్యం(డీఏ)ల చెల్లింపులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి ఆమోదం తెలిపారు....

ఒకేరోజులో 6417 కరోనా పాజిటివ్ కేసులు, 137 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 24, శనివారం కూడా కొత్తగా 6417 పాజిటివ్ కేసులు, 137...

దేశంలో 24 గంటల్లో 50129 కరోనా కేసులు, 578 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 50129‌ కేసులు, 578 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 25, ఆదివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 78,64,811 కు, మరణాల...

ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్

0
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ ‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటామని సీఎం అన్నారు. ఎల్లప్పుడూ సంతోషకరమైన మరియు సంపన్నమైన...

ఏపీలో 75 లక్షలకు పైగా కరోనా పరీక్షల నిర్వహణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24, శనివారం ఉదయానికి రాష్ట్రంలో 75,02,933 కరోనా వైరస్‌ పరీక్షలు...

ఏపాటి దాననయా- సిస్టర్ బ్లెస్సీ వెస్లీ సాంగ్స్

0
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 24, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,31,252 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

తొలివిడతలో 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ

0
తెలంగాణ రాష్ట్రంలో తోలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అధికారులు శనివారం నాడు వెల్లడించారు. తొలి విడతలో 71.49 శాతం ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 19,998...

దసరా పండుగ భక్తి పాటలు

0
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నవరాత్రుల తర్వాత పదవ రోజు విజయ దశమి పండుగను ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా పూజలు, ప్రాముఖ్యత, ఇతర...

ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 3342 పాజిటివ్ కేసులు, 22 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3342 పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 24, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

వరద నష్టం అంచనాకై త్వరలో ఏపీకి రానున్న కేంద్ర బృందం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వ‌ర‌దల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు త్వరలోనే ఏపీకి కేంద్ర...

దేశంలో కరోనా నుంచి కోలుకున్న 70 లక్షలకు పైగా బాధితులు, రికవరీ రేటు 89.78...

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78 లక్షలు దాటింది. అక్టోబర్ 22, శనివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 78,14,682 కు, మరణాల సంఖ్య...

జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డలు: మంత్రి నిరంజన్...

0
తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి గడ్డల ధ‌ర‌ల నియంత్ర‌ణ కోసం మార్కెటింగ్ శాఖ కీలక నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుండి రైతుబజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డల విక్రయాలు జరపనున్నట్టు రాష్ట్ర వ్య‌వ‌సాయ, మార్కెటింగ్‌...

మహిళా ఉద్యోగులకు సోమవారం ఐచ్చిక సెలవు, ఏపీ ప్రభుత్వం నిర్ణయం

0
రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు అక్టోబర్ 26, సోమవారంను దసరా ఆప్షనల్‌ హాలిడే (ఐచ్చిక సెలవు) గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది....

దసరా నవరాత్రులపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

0
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...

తెలంగాణలో 2 లక్షలు 30 వేలు దాటిన కరోనా కేసులు, 1303 కి పెరిగిన...

0
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 30 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా 1273 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్...

ఏపీ-తెలంగాణ సరిహద్దుల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

0
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై సందిగ్థత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ రోజు మీడియాతో మాట్లాడారు. దసరా...

వ్యవసాయరంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుంది: సీఎం కేసీఆర్

0
తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని...

యాంకర్ అనసూయ “పాన్ కేక్” ఎలా తయారుచేశారో చూడండి

0
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, క్రియేటివ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “పాన్ కేక్”...