18 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో చట్టవిరుద్ధ కార్యకలాపాల (రక్షణ) చట్టం-1967 ను సవరించిన సంగతి తెలిసిందే. ఈ సవరణ ప్రకారం కార్యకలాపాలను బట్టి ఒక...
బీహార్ లో రేపే తోలి విడత పోలింగ్, ముగిసిన ఎన్నికల ప్రచారం
బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. బీహార్ లో అక్టోబర్ 28, మంగళవారం నాడు తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో తొలివిడత ఎన్నికల ప్రచార గడువు సోమవారంతో...
దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం నాడు జరిగిన పోలీసుల సోదాల ఘటన పరిశీలనకై...
దేశంలో కరోనా: కొత్తగా 36470 పాజిటివ్ కేసులు, 488 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 27, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429 కు, మరణాల సంఖ్య 1,19,502 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 837 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 26, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,32,671 కి చేరినట్టు రాష్ట్ర...
దుబ్బాక ఉపఎన్నిక: పోలీసుల సోదాలు, సిద్ధిపేటలో హైడ్రామా
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు...
ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడంపై నిషేధం, జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు ప్రియులకు మరో షాక్ తగిలింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ తీసుకురావడాన్ని నిషేధిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు/లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల...
ఏపీలో కరోనా: మరో 1901 పాజిటివ్ కేసులు, 19 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 26, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,08,924 కు చేరుకుంది. గత...
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానంతో "జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం"...
ఐపీఎల్-2020 ఫైనల్, ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే…
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ, ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 టైటిల్ దక్కించుకునేందుకు 8 జట్లలో ఇప్పటికే ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్...
తెలంగాణ సీఎం సహాయనిధికి సీఎంఆర్ షాపింగ్ మాల్ రూ.15 లక్షల విరాళం
హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో వరద...
రూ 95.58 కోట్లతో నిర్మించిన 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి...
హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల రూ 95.58 కోట్ల వ్యయంతో నిర్మించిన 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (జియాగూడ-840, గోడే కి కబర్-192, కట్టెల మండి-120) రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల...
3 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు, రేపు వారితో సంభాషించనున్న పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 27, మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్ కు చెందిన పీఎం స్వనిధి (ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన) పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
నారా లోకేష్ కి తప్పిన పెను ప్రమాదం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ...
నిజం చెప్పే కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "ఒక మనిషి కళ్ళు చూసి ఏం తెలుసుకోవచ్చు" అనే అంశం గురించి వివరించారు. మనిషి కళ్ళను బట్టి అతను...
దేవరగట్టులో కర్రల సమరంపై నిషేధం, పలుప్రాంతాల్లో 144 సెక్షన్
దసరా పండుగ సందర్భంగా కర్నూల్ జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర జరిగే కర్రల సమరంకు(బన్నీ ఉత్సవం) ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేలాది...
24 గంటల్లో 6059 కరోనా పాజిటివ్ కేసులు, 112 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలు దాటింది. అక్టోబర్ 25, ఆదివారం నాడు...
దేశంలో 79 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కొత్తగా నమోదైనా 45148 పాజిటివ్ కేసులతో కలిపి అక్టోబర్ 26, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 79,09,959 కు చేరుకుంది. అలాగే...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల ప్రాంతాల్లో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం...
తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 582 కేసులతో కలిపి అక్టోబర్ 25, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...






















































