తెలంగాణలో కరోనా: కొత్తగా 948 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 18, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,23,059 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
తెలంగాణలో వెబ్సైట్, మీ-సేవ ద్వారా కూడా ఆస్తుల నమోదుకు అవకాశం
తెలంగాణలో ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడానికి మరియు స్థిరమైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సమగ్ర వ్యవస్థగా ధరణి ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల...
తెలంగాణలో 2 లక్షలు 22 వేలు దాటిన కరోనా కేసులు, 1271 కి పెరిగిన...
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 22 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1436 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 17,...
ఒకేరోజులో కరోనాతో 250 మంది మృతి, మరో 10259 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 17, శనివారం కూడా 10259 పాజిటివ్ కేసులు, 250 కరోనా మరణాలు...
దేశంలో 24 గంటల్లో 61871 కరోనా కేసులు, 1033 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 18, ఆదివారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,94,551 కు, మరణాల సంఖ్య 1,14,031 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
సూర్యాష్టకమ్ తెలుగు శ్లోకం
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “సూర్యాష్టకమ్"...
వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఇటీవల వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు చెక్కులు పంపిణీ చేశారు. పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసన...
“ప్రేమను ధరించుకో” – తెలుగు క్రిస్టియన్ పాట
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
ఏపీలో కరోనా నుంచి కోలుకున్న 7 లక్షల 35 వేలకు పైగా బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7 లక్షల 35 వేలు దాటింది. కొత్తగా 5529 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి...
తెలంగాణలో కొత్తగా 1436 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1436 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 17, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,22,111 కి చేరినట్టు...
ధరణి పోర్టల్ దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 25వ తేదీన ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేసారు. శనివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 3676 పాజిటివ్ కేసులు, 24 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3676 పాజిటివ్ కేసులు, 24 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 17, శనివారం ఉదయం 10 గంటల వరకు...
కరోనా నుంచి కోలుకున్న 65 లక్షల పైగా బాధితులు, రికవరీ రేటు 87.78 శాతం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 62,212 పాజిటివ్ కేసులు నమోదవగా, 837 మంది మరణించారు. దీంతో అక్టోబర్...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని మోదీ కీలక సూచనలు
దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి, కరోనా వ్యాక్సిన్ డెలివరీ, పంపిణీ యొక్క సంసిద్ధత వంటి అంశాలపై శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ...
పేదలు ఆకలితో ఉన్నారు, కేంద్రం తన స్నేహితుల జేబులను నింపుతుంది: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ హంగర్(ఆకలి) ఇండెక్స్- 2020 నివేదికలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల కంటే భారత్ 94 వ...
భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ధిక సాయంపై హోమ్ మంత్రి అమిత్ షాకు సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే ఆర్థిక సహాయం...
ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు కేంద్రం నోటీసులు
దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ పేరుతో అమెజాన్, ది బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్కార్ట్ సంస్థలు కస్టమర్లకు భారీ ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే....
వరద ప్రభావిత ప్రాంతాల్లో 165 హెల్త్ క్యాంపులు, 46 మొబైల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో వరదల నేపధ్యంలో ప్రజారోగ్యంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజలకు మేము ఉన్నామంటూ...
ఆడపిల్లల కనీస పెళ్లి వయస్సుపై త్వరలో నిర్ణయం, ప్రధాని మోదీ స్పష్టత
దేశంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నాడు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నుండి నివేదిక అందుకున్న తరువాత అమ్మాయిల...
హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే, శనివారం సాయంత్రం పలు చోట్ల మళ్ళీ వర్షం పడింది. సాయంత్రం కురిసిన వర్షంతో నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం...




















































