తెలంగాణలో కొత్తగా 1486 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1486 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1486 కేసులతో కలిపి అక్టోబర్ 19, సోమవారం రాత్రి...

దసరా సమయంలో 3000 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్న టిఎస్ఆర్టీసీ

0
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3000 ప్రత్యేక బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం...

ఏపీలో తగ్గుతున్న కరోనా ప్రభావం: కొత్తగా 2918 పాజిటివ్ కేసులు, 24 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 19, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,86,050 కు చేరుకుంది. గత 24...

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన 5 దేశాలు ఇవే …

0
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. తాజాగా అన్ని దేశాల్లో కలిపి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4 కోట్లు దాటింది. వీరిలో ఇప్పటిదాకా 2.75 కోట్లకు పైగా బాధితులు కరోనా...

Oh Womaniya: ప్రముఖ హీరోయిన్ పూర్ణతో శ్రీముఖి టాక్ షో

0
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇటీవల “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో ప్రారంభించారు. పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ...

సీజనల్ వ్యాధులపై సమీక్ష, రిలీఫ్ క్యాంపులలో లక్షణాలు ఉన్న వారికీ కరోనా పరీక్షలు

0
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్...

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు వీరే…

0
ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ రోజు 27 మందితో కూడిన టీడీపీ కేంద్ర కమిటీని, 25 మందితో కూడిన టీడీపీ పొలిట్...

హైదరాబాద్ నగరంలో వరద బాధిత పేదలకు రూ.550 కోట్ల సాయం: సీఎం కేసీఆర్

0
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన...

హైదరాబాద్ న‌గ‌ర చ‌రిత్ర‌లో రెండో అతిపెద్ద వ‌ర్షపాతం ఇదే: మంత్రి కేటిఆర్

0
వ‌ర‌ద స‌హాయ‌క పున‌రావాస చ‌ర్య‌ల‌పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టి సారించిన‌ట్లు పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌కరామారావు తెలిపారు. సోమ‌వారం నాడు జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, చీఫ్ సెక్ర‌ట‌రి...

ప్రతి గురువు పాటించాల్సిన 10 సూత్రాలేంటి – బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “గురువులు” గురించి మాట్లాడారు. అనాదిగా గురువులకు సమాజంలో గొప్పస్థానం ఉందని చెప్పారు. గురువు స్థానంలోకి ఎవరు వచ్చినా, ఆ...

వర్షాల నేపథ్యంలో తమిళనాడు రూ.10 కోట్ల సాయం, కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్

0
వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 10 కోట్ల...

జియో 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2500-3000 మధ్యలో?

0
రిలయన్స్ జియో దేశంలో తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధరను 5,000 రూపాయల కన్నా తక్కువకు విడుదల చేసి, క్రమంగా అమ్మకాలు పెరుగుతున్న కొద్దీ ఆ...

వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీవ‌ర్షాలు, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: మంత్రి కేటిఆర్

0
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని...

ఒకేరోజులో 9060 కరోనా పాజిటివ్ కేసులు, 150 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలకు చేరువైంది. అక్టోబర్ 18, ఆదివారం నాడు కూడా 9060 కరోనా కేసులు, 150...

దేశంలో 75 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

0
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 55722‌ కేసులు, 579 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 19, సోమవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 75,50,273 కు, మరణాల...

కరోనా తీవ్రత గరిష్ఠ స్థాయిని దాటింది, ఫిబ్రవరి చివరికి కనీస యాక్టీవ్ కేసులతో నియంత్రణ

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, లాక్ డౌన్ ప్రభావాలు వంటి పలు అంశాలపై అధ్యయనం చేసేందుకు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కేంద్రప్రభుత్వం స్పెషల్ ‌కోవిడ్ కమిటీ...

ఓయూ, జేఎన్టీయూ, కేయూ పరిధిలో పలుపరీక్షలు వాయిదా

0
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిల్లో సోమవారం మరియు మంగళవారం నాడు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా...

ఏపీలో 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ల జాబితా ఇదే …

0
రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు కొత్తగా 56 బీసీ కార్పోరేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...

తెలంగాణలో కరోనా: కొత్తగా 948 పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 18, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,23,059 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

తెలంగాణలో వెబ్‌సైట్‌, మీ-సేవ ద్వారా కూడా ఆస్తుల నమోదుకు అవకాశం

0
తెలంగాణలో ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడానికి మరియు స్థిరమైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సమగ్ర వ్యవస్థగా ధరణి ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల...