హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే, శనివారం సాయంత్రం పలు చోట్ల మళ్ళీ వర్షం పడింది. సాయంత్రం కురిసిన వర్షంతో నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం...
వరద బాధితులకు సీఎం రిలీఫ్ కిట్, రూ.2,800 విలువైన నిత్యావసరాలు, 3 బ్లాంకెట్లు
హైదరాబాద్ నగరంలో వరదలకు ముందున్న సాధారణ స్థితిని త్వరితగతిన తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. శనివారం నాడు జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో...
బావా రారా బంగారు కొండా సూపర్ హిట్ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “బావా రారా బంగారు...
కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ పర్యటన, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్
నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతల పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురి...
ప్రముఖ నటుడు రాజశేఖర్ కుటుంబానికి కరోనా పాజిటివ్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం వైరస్ బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ తో పాటుగా,...
ఎయిర్ ఇండియా విమానాలపై మరోసారి నిషేధం విధించిన హాంకాంగ్
ఎయిర్ ఇండియా విమానాలు మరియు విస్తారా విమానాల యొక్క కార్యకలాపాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. అక్టోబర్ 17 నుండి ఈ నెల చివరి వరకు ఎయిర్ ఇండియా మరియు విస్తారా విమానాల రాకపోకలపై...
వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు అందించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు వలన వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వరుసగా నాలుగో రోజు కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పర్యటిస్తున్నారు. నగర శివారులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని...
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1451 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1451 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1451 కేసులతో కలిపి అక్టోబర్ 16, శుక్రవారం రాత్రి...
పెరుగుతున్న కరోనా కేసులు, ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఐదు రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు...
ఏపీలో 7 లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు, 6382 పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 16, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,470 కు, మరణాల సంఖ్య 6382 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
56 బీసీ కార్పోరేషన్లు, అక్టోబర్ 18 న ఛైర్మన్లు, డైరెక్టర్లు నియామకం
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు బీసీ కార్పోరేషన్లు ఏర్పాటుకు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 56...
దసరా సమయంలో 1,850 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దమయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరియు కర్ణాటక రాష్ట్రానికి నడిపే బస్సులతో కలిపి మొత్తం 5950 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడుపుతుంది. వీటికి...
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 24 వరకు తొమ్మిది రోజుల పాటుగా...
24 గంటల్లో 306 కరోనా మరణాలు, 11447 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 15 లక్షలు దాటింది. అక్టోబర్ 16, శుక్రవారం నాడు...
ఇన్స్టాగ్రామ్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోండి
ప్రపంచంలో కోట్లాదిమందిని ఆకట్టుకున్న ఇన్స్టాగ్రామ్ అక్టోబర్ 6, 2010 నుంచి అందుబాటులోకి వచ్చింది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులనుంచి, సెలెబ్రిటీలు, సామాన్య ప్రజలు దాకా ఇన్స్టాగ్రామ్ పట్ల విశేషంగా ఆకర్షితులయ్యారు. స్టార్ట్ అప్ స్టోరీస్...
విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లో కుల,మత వివరాలు నమోదు వద్దు
రాష్ట్రంలో పాఠశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల అటెండెన్స్ రిజిస్టర్లో విద్యార్థుల కులం మరియు మతం నమోదు చేసే కాలమ్ ను...
వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ.297 కోట్లతో పనులు: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో మూడో రోజు కూడా విస్తృతంగా పర్యటించిన అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం సాయంత్రం జీహెఛ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెఛ్ఎంసీ, వాటర్ వర్క్స్,...
75 రూపాయల నాణాన్ని విడుదల చేసిన పీఎం మోదీ
ఈ రోజు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) యొక్క 75 వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల...
మెట్రో ప్రయాణికులకు శుభవార్త, ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ
కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు...





















































