నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి అమిత్ షా తో కీలక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 22, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం ఢిల్లీకి బయలు దేరనున్నారు....
‘ధరణి‘ పోర్టల్ రూపకల్పనపై నేడు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ధరణి పోర్టల్...
తెలంగాణలో కొత్తగా 2166 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2166 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 21, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,74,774 కి చేరినట్టు...
రికార్డు స్థాయిలో 24 గంటల్లో 94612 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ప్రతిరోజూ 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 92605 కేసులు,...
రాష్ట్రానికి రావాల్సిన 1434 కోట్ల నిధులు విడుదలకై కేంద్ర ఆర్థికమంత్రికి మంత్రి కేటిఆర్ లేఖ
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావాల్సిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి...
తెలంగాణలో లక్ష 71 వేలు దాటినా కరోనా కేసులు, 1033 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 71 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2137 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 19, శనివారం...
కరోనాతో ఒకేరోజు 425 మంది మృతి, మరో 21907 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19, శనివారం నాడు కొత్తగా 21,907 కరోనా...
ఏపీలో ఇప్పటికీ 6,17,776 కరోనా కేసులు, 5302 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షల 17 వేలు దాటింది. కొత్తగా 8218 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 19, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి : మంత్రి పువ్వాడ అజయ్
పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం నాడు ఈ ఎన్నికల దృష్ట్యా ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం...
తెలంగాణలో కొత్తగా 2137 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 2137 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2137 కేసులతో కలిపి సెప్టెంబర్ 19, శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
ఏపీలో 50 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19, శనివారం ఉదయానికి 50,33,676 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్...
కొత్త వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి వంటిది, వ్యతిరేకించి తీరాలి – సీఎం...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా...
తిరుమలలో డిక్లరేషన్పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ
తిరుమలలో డిక్లరేషన్ అంశంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇచ్చే అవసరం లేదని తాను అనలేదని వైవీ...
ఏపీలో కరోనా: మరో 8218 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 19, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కుదించే యోచనలో కేంద్రం?
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను కుదించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా శని, ఆదివారాలతో కలుపుకుని సెప్టెంబర్ 14...
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల రికవరీలో అగ్రస్థానంలో భారత్
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీల పరంగా అమెరికాను అధిగమించి భారత్...
తెలంగాణలో కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచడంపై కేంద్రం అభినందనలు
కోవిడ్ మరణాల రేటు జాతీయ సగటుకన్నా తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉన్నందుకు, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అభినందించారు. సెప్టెంబర్ 19,...
జిలేబి తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
మందు ప్రియులకు గుడ్ న్యూస్, బార్లు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
రాష్ట్రంలో నేటి నుంచి బార్లు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 22 న మొదటిసారిగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో బార్లు మూసివేసే ఉంచారు. తాజాగా కేంద్ర...
తెలంగాణలో లక్ష 69 వేలు దాటిన కరోనా కేసులు, 1025 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 69 వేలు దాటింది. సెప్టెంబర్ 18, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,169 కి...




















































