ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన, కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 22, మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2296 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సెప్టెంబర్ 22, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,77,070 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు రికార్డుస్థాయిలో 20 కోట్ల వ్యూయర్ షిప్
సెప్టెంబర్ 19 న రాత్రి 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అబుదాబిలో తొలి మ్యాచ్ తో ఐపీఎల్-2020 మొదలయిన సంగతి తెలిసిందే. కాగా బార్క్...
ఏపీలో త్వరలోనే డీఎస్సీ-2020 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ-2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్యర్థులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. డీఎస్సీ-2018 పై పెండింగ్లో ఉన్న కేసును కోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్...
ఏపీలో ఓపెన్ స్కూల్ విధానంలో చదివే పది, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్షలను, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను ఏపీ ప్రభుత్వం గతంలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో కీలక...
దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు: 24 గంటల్లో 75083 కేసులు, 1053...
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 75,083 పాజిటివ్ కేసులు నమోదవగా, 1053 మంది మరణించారు....
ఏపీలో మరో 7553 కరోనా కేసులు, 51 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7553 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7553 కేసులతో కలిపి సెప్టెంబర్ 22, మంగళవారం ఉదయం...
కేంద్రం మద్దతు ధర పెంచిన ఆరు రబీ పంటలు ఇవే…
దేశవ్యాప్తంగా 2021-22 మార్కెట్ సీజన్లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక...
స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడం ఎలా?
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బ్యూటీ టిప్స్, అభిమానులతో చిట్ చాట్, ట్రిప్స్ విశేషాలు, తను పాడిన పాటలుతో పాటుగా పలు అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. అందులో...
కరోనా విజృంభణ: 24 గంటల్లో 392 మంది మృతి, మరో 18390 పాజిటివ్ కేసులు...
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 12 లక్షలు దాటింది. సెప్టెంబర్...
డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులు ప్రారంభం ఎప్పుడంటే?
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతుల ప్రారంభం ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సరానికి గానూ...
తెలంగాణలో లక్ష 74 వేలు దాటిన కరోనా కేసులు, 1052 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 74 వేలు దాటింది. సెప్టెంబర్ 21, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,74,774 కి...
ఆఫీసుల్లో కరోనా ముప్పు తప్పించుకునేందుకు పాటించాల్సిన పద్ధతులు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
కరోనా పరిస్థితులపై చర్చ, రేపు 7 రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ సమావేశం
దేశంలో ఇప్పటికే 55 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు ఆరోగ్య మంత్రులతో సెప్టెంబర్ 23,...
తెలంగాణకు రావాల్సిన 2641 కోట్ల ఐజీఎస్టీ మొత్తాన్ని విడుదల చేయాలి: మంత్రి హరీష్ రావు
ఐజీఎస్టీ కన్వీనర్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అధ్యక్షతన ఈ రోజు ఐజీఎస్టీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఐజీఎస్టీ కమిటీలో సభ్యుడైన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ...
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే పాటించాల్సిన సూత్రాలేంటి?: బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో డ్రగ్స్ సహా పలు చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలో వివరించారు. ప్రపంచంలో అసాధ్యమైనది ఏది లేదని, ఏ...
ఐఐఐటి చట్టాల సవరణ బిల్లు-2020 కు ఆమోదం తెలిపిన రాజ్యసభ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల సవరణ బిల్లు-2020 కు మంగళవారం నాడు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఐఐఐటి చట్టాల (సవరణ) బిల్లు -2020 ముఖ్యంగా 2014 మరియు 2017 యొక్క...
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఇటీవల వర్షాకాల సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానానికి సంబంధించి భూమిపై హక్కులు, పాస్పుస్తకాల బిల్లు-2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు బిల్లు-2020 లను శాసన సభ, శాసనమండలి ఏకగ్రీవంగా...
నిరాహార దీక్షకు దిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో మొదలైన గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్లులపై చర్చ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించారని 8 మంది సభ్యులపై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ కు...
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలి, ఉద్యోగులందరికీ సెలవులు రద్దు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలిక శాఖ మంత్రి కేటిఆర్ సోమవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారుల నుంచి...




















































