గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ తాత్కాలికంగా బంద్

0
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా మార్కెట్‌ కమిటీ వెల్లడించింది. మార్కెట్‌ ప్రాంగణంలో భౌతిక దూరం నిబంధనలు పాటించడం లేదని, దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతోనే మార్కెట్...

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి తలసాని సమీక్ష

0
కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ద్ఖక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మే 12,...

నా ప్రేమను అంగీకరించింది…తన ప్రేయసి ఎవరో చెప్పిన రానా

0
టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరో దగ్గుబాటి రానా ఇవాళ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాడు. తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటోను పోస్ట్ చేసి తన ప్రేమను ఆమె అంగీకరించిందని చెప్పాడు....

ఒక్క అడుగు ఎత్తులోనే ఖైరతాబాద్ గణేశుడి ప్రతిమ,‌ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం

0
వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాల శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర...

నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

0
మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. "రోగులకు స్వస్థత చేకూర్చడంలో నర్సులు పోషించే క్రియాశీలక పాత్రను ఏ ఒక్కరూ మరువరు....

“ఇందువదనా”, “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” సాంగ్స్ పై యండమూరి విశ్లేషణ

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తెలుగు సినిమాల్లోని రెండు క్లాసిక్ సాంగ్స్ గురించి వివరించారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ చిత్రంలోని "ఇందువదనా...కుందరదనా"...

కరోనా లాక్‌డౌన్: కియా పరిశ్రమలో తిరిగి కార్ల ఉత్పత్తి ప్రారంభం

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పరిశ్రమలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గల కియా కార్ల పరిశ్రమపై...

కరోనా నియంత్రణకు 14 రాష్ట్రాలకు కేంద్రం రూ.6,195 కోట్లు విడుదల

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ‌ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెవెన్యూ లోటులో ఉన్న 14...

ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం, లాక్‌డౌన్ పై కీలక...

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో ఈ లాక్‌డౌన్‌ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి...

ఏపీలో 2051, తెలంగాణలో 1275 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే వుంది. మే 12, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2051 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌...

తెలంగాణలో ఇంటర్‌ వాల్యుయేషన్ ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్‌ పరీక్షల వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి...

భారత్ లో 70 వేలు దాటిన కరోనా కేసులు, 2293 మరణాలు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3244 కరోనా పాజిటివ్ కేసులు, 87 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే 12,...

నూజివీడులో జూన్ 8 వరకు లాక్‌డౌన్ అమలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 11, సోమవారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా...

ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం…తీవ్ర అభ్యంతరకరం – సీఎం కేసీఆర్

0
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై...

కరోనాపై తెలుగు రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

0
దేశంలో మే 11, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152 కి చేరిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ అమలుచేయడంతో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు...

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ…వ్యూహం, ప్రణాళికలు సిద్ధం చేయండి – సీఎం కేసీఆర్

0
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 11, సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ...

ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణ జూలై లో…

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరణ ఇచ్చారు. జూలై నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పరీక్షల...

ఎక్కువ మందికి ఉపాధి హామీ…కావాలనుకుంటే కొత్త‌ జాబ్ కార్డులు -మంత్రి ఎర్రబెల్లి

0
ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు క‌రోనా వైప‌రీత్యం, వేసవి కాలం దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నులు క‌ల్పించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి...

ప్రయాణికుల రైళ్లు అప్పుడే వద్దు… ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి

0
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్...

స్టేజ్ మీద భయపడకుండా మాట్లాడడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "పబ్లిక్ స్పీకింగ్" అనే అంశం గురించి వివరించారు. భారతీయుల్లో ఎక్కువమంది పబ్లిక్ స్పీకింగ్ సమస్యను ఎదుర్కొంటుంటారని అన్నారు. స్టేజ్...