తెలంగాణకు 42,842 మంది రాక, కరోనా కట్టడికి అన్ని చర్యలు – మంత్రి ఈటల

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భారత ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపు ఇచ్చిన నేపధ్యంలో...

తెలంగాణలో కల్లు అమ్మకాలకు అనుమతి

0
తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలు మినహా అన్ని జిల్లాల్లో కల్లు అమ్ముకునేందుకు కల్లు గీత కార్మికులకు అనుమతి ఇస్తున్నట్టు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్...

తెలంగాణలో వాయిదాపడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3 న నిర్వహణ

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి సంబంధించి రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్‌...

ప్రధాని మోదీ పిలుపు…అమిత్ షా కీలక నిర్ణయం

0
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశీయ ఉత్పత్తిదారులు మరియు తయారీదారులకు మద్దతుగా దేశీయ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయాలనీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే....

ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు మానుకోవాలి, కేసీఆర్ మనసున్న సీఎం : మంత్రి ఎర్రబెల్లి

0
వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా వ‌ర్ద‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం‌ ఇల్లంద‌లో ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ ఆధ్వ‌ర్యంలో అరూరి గ‌ట్టుమ‌ల్లు ఫౌండేష‌న్ అందిస్తున్న నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను 565 మంది నిరుపేద‌ల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి...

టాక్స్ చెల్లించే వారికీ ఊరట – టిడీఎస్ / టిసీఎస్ రేట్లు 25 %...

0
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌ పేరిట రూ.20...

“ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌- ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

0
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌ పేరిట రూ.20...

“ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌- ఎంఎస్ఎంఈ లకు రూ.3 లక్షల కోట్ల రుణాలు

0
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌ పేరిట రూ.20...

కథలో మార్పులు – విజయంపై ప్రభావం : పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 20 నుంచి డిగ్రీ పరీక్షలు?

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా...

ట్విట్టర్ సంచలన నిర్ణయం, ఉద్యోగులకు శాశ్వతంగా “వర్క్ ఫ్రమ్ హోమ్”

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగులకు "వర్క్ ఫ్రమ్ హోమ్" కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన పేస్ బుక్, ట్విట్టర్...

ఏపీలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్?

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో మార్చ్ 22 వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే ఏపీలో...

సాయంత్రం 4 గంటలకు రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి వివరాలు

0
ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌ పేరిట రూ.20...

ఏపీలో 2137, తెలంగాణలో 1326 కు చేరిన కరోనా కేసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతూనే ఉంది. మే 13, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది....

భారత్ లో 74,281 కరోనా కేసులు, 2415 మరణాలు నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3525 కరోనా పాజిటివ్ కేసులు, 122 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే...

కృష్ణా బోర్డు నిర్దేశాల ప్రకారమే నీటి వాడ‌కం – ఏపీ సీఎం వైఎస్ జగన్

0
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల కృష్ణా నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్...

పంట మార్పిడి పై సీఎం కేసీఆర్ సమీక్ష, చెప్పిన పంటలు వేసిన రైతులకే రైతుబంధు

0
రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 12, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక...

లాక్‌డౌన్-4: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్స్

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు విధించిన లాక్‌డౌన్‌ గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సంక్షోభంతో...

కొత్త నియమాలతో మే 18 నుంచి లాక్‌డౌన్-4‌, రూ.20లక్షల కోట్లతో ప్యాకేజీ –...

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు విధించిన లాక్‌డౌన్‌ గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సంక్షోభంతో...

ఏపీ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

0
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల కృష్ణా నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ...