ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి – సీఎం జగన్ కు కన్నా లేఖ
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ...
ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్
మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే...
నామినేషన్ దాఖలు చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలకు ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మే 11, సోమవారం నాడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయనతో పాటుగా భార్య...
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంపు వార్తలు అవాస్తవం -మంత్రి పేర్నినాని వివరణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా మరి కొన్ని రంగాలకు...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...
ఏపీలో 2000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటింది. మే 11, సోమవారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
మే 12 నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్ల జాబితా ఇదే…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. దీంతో మే 12వ తేదీ నుంచి క్రమంగా ప్రయాణీకుల రైలు...
నేడు 3 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం, లాక్డౌన్ పై కీలక చర్చ?
దేశంలో మే 11, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...
అస్వస్థతతో ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురవడంతో మే 10, ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆల్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరారు....
రేపటి నుంచే ప్రయాణికుల రైళ్లు ప్రారంభం, నేటి నుంచే బుకింగ్ మొదలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రయాణికులతో నడిచే విమానాలు, రైళ్లు, బస్సులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం...
సోమవారం నుంచి పోస్టాపీసుల ద్వారా రూ.1500 ఆర్థిక సాయం – మంత్రి హరీష్ రావు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్ నెల మాదిరిగానే మే నెలలో కూడా తెల్లరేషన్ కార్డులో ఉన్న ఒక్కో కుటుంబ సభ్యునికి 12 కేజీల బియ్యం,...
పదో తరగతి పరీక్షలపై వస్తున్న వదంతులు నమ్మొద్దు – ఏపీ పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు స్పందించారు. రోజుకో రకంగా పదో తరగతి పరీక్షలకు...
వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంది- మంత్రి కేటిఆర్
కరోనా నియంత్రణ చర్యలు, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, పలు ఇతర అంశాలపై నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి...
ఏపీలో మరిన్ని మినహాయింపులు…సాయంత్రం 5 వరకు దుకాణాలకు అనుమతి?
మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలు కొనసాగడం, ప్రజల...
మద్యం దుకాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ...
నేను ఆరోగ్యంగానే ఉన్నా…తనపై వస్తున్న పుకార్లపై స్పందించిన అమిత్ షా
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను పూర్తీ ఆరోగ్యంగా ఉన్నానని, ఏ...
నెల్లూరు జిల్లా స్పెషల్ అనపకాయ్ కూర తయారు చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్...
గ్యాస్ లీకేజ్ ఘటన ఆందోళనల్లో పాల్గొనకండి, జనసైనికులకు పవన్ విజ్ఞప్తి
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
ఆ రాష్ట్రంలో బార్లు, పబ్ లు, రెస్టారెంట్లకు గ్రీన్ సిగ్నల్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మూడో విడత లాక్డౌన్ ను మే 17 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో...





















































