హుజూర్నగర్ లో టిఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ
హుజూర్నగర్ ఉప ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...
సూపర్ ఓవర్ పై కీలక నిర్ణయం ప్రకటించిన ఐసీసీ
క్రికెట్ ప్రపంచకప్-2019 లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పై తీవ్ర విమర్శలు వచ్చిన...
ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమే – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మొదలు పెట్టిన సమ్మె నేపథ్యంలో, ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా...
తెలంగాణ బంద్ కు జనసేన మద్దతు -పవన్ కళ్యాణ్
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ అక్టోబర్ 19న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని, ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం...
రైతు భరోసాకి రూ.5510 కోట్లు విడుదల, రైతులకి ఇచ్చే సొమ్ము రూ.13,500 కి పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5510 కోట్లు విడుదల...
బిగ్ బాస్-3: మహేష్ విట్టా ఎలిమినేట్
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతూ, చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13, ఆదివారం నాడు జరిగిన 85వ...
టిఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్రంలో రవాణా ఏర్పాట్లపై కీలక సూచనలు చేసారు. మూడు రోజుల్లో వందకు వందశాతం...
అయోధ్యలో 144 సెక్షన్ విధింపు
అయోధ్య 'రామజన్మభూమి- బాబ్రీ మసీదు' కి సంబంధించిన కేసులో అక్టోబర్ 17 కల్లా వాదనలు ముగుస్తాయని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయోధ్య కేసును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి...
సమ్మె నేపథ్యంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలిదానం
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. ఆదివారం నాడు ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు విడిచారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ తీరు పట్ల మనస్థాపం చెందిన ఖమ్మం...
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ?
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. బీసీసీఐలో సభ్యత్వం కలిగిన రాష్ట్ర క్రికెట్ సంఘాలు...
తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా అక్టోబర్ 19వ తేదీ వరకూ దసరా...
ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా...
‘మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ 5 టిప్స్ పాటించండి’ – శ్రీ సుబ్బారెడ్డి
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి- ఏడీజీ అయ్యనార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఒక పార్టీ చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని ఆయన...
అక్టోబర్ 19న తెలంగాణ బంద్, టిఎస్ఆర్టీసీ జేఏసీ ప్రకటన
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదవ రోజు కూడ కొనసాగుతుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ, మొదలు పెట్టిన సమ్మెను ఉధృతం చేసే దిశగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రయత్నాలు...
అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం – లక్ష్మణ్
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదవ రోజు కూడ కొనసాగుతుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి సమ్మెకు మద్దతు ఇవ్వమని అక్టోబర్ 11, శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో...
రెండో రోజు జిన్పింగ్ తో భేటీ అయిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో రెండవరోజు భేటీ అయ్యారు. అక్టోబర్ 11, శుక్రవారం నాడు మహాబలిపురంలోని మామల్లాపురంలోని చారిత్రాత్మక కట్టడాలను జిన్పింగ్, మోడీ వీక్షించారు. అక్కడ విందు...
గంగా హారతిలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్
ప్రస్తుతం హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 12, శనివారం ఉదయం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, భారతీయ నీటి సంరక్షణకారుడు,...



















































