ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాల క్యాలెండర్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనలో భాగంగా, జిల్లాలోని ఎస్‌ఎమ్‌పురం ట్రిపుల్‌ ఐటీ కళాశాలను సందర్శించారు. అక్కడ తరగతి గదులను, హాస్టల్ బ్లాక్ లను ప్రారంభించారు. ఆ తరువాత...

దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదు

0
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూరియా సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడ కూడ యూరియా కొరత...

తూర్పు గోదావరి జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం

0
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం తరువాత డీలా పడిన నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపి, తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం...

సానుకూల వైఖరిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....

పోలవరం పనులు ఎందుకు ఆపారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి

0
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఈ రోజు మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విజయవాడ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి...

30 రోజుల ప్రణాళిక ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు...

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

0
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఈ విషయాన్ని జింబాబ్వే దేశ అధ్యక్షుడు ఎమ్మర్సన్ మ్నంగగ్వా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ముగాబే వయస్సు 95 సంవత్సరాలు, ఆయన జింబాబ్వే...

స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ, ఆస్ట్రేలియా భారీ స్కోర్

0
యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు తోలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించాడు. గాయం కారణంగా మూడో టెస్టుకి దూరంగా ఉన్న స్టీవ్ స్మిత్ ఈ...

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు అయిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రతినిధులతో గురువారం నాడు భేటీ అయ్యారు. బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఎన్ జాంగ్, ప్రాజెక్టు...

పెట్రోల్,డీజిల్ కార్లపై నిషేధం లేదన్న గడ్కరీ

0
ప్రస్తుతం దేశంలో పెట్రోల్,డీజిల్ కార్లను నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం నాడు స్పష్టం చేశారు. ఉపాధిరంగంలో ఆటోమెబైల్ రంగం పాత్రను ప్రభుత్వం...

డబ్బు సంపాదించడం ఒక కళ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

0
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...

తెలంగాణాలో మరో నాలుగు ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు

0
కొత్త‌గా మ‌రో 4 ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం                               ...

పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి విమర్శలు

0
వైసీపీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. కొంతమంది చేసే చౌక బారు ప్రచారంలో పవన్ కళ్యాణ్ పావుగా...

సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

0
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి సీబీఐ విచారణ ఎదురుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సెప్టెంబర్ 5 వరకు కస్టడీని కొనసాగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ...

చార్మినార్ జోన్ లోకి వికారాబాద్ జిల్లా

0
రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐఆర్‌డీలో పంచాయతీరాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 3 మంగళవారం నాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో...

సెప్టెంబర్ 6న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 6 శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం మొదటగా విశాఖపట్నం...

వచ్చే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడనున్న అశ్విన్

0
2020 లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి పలువురు ఆటగాళ్లు తమ ప్రాంచైజ్ లు మారుతున్నారు. ఇప్పటి వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహించి నడిపించిన టీమిండియా...

5,6 తేదీలలో జనసేన మేధోమధనం

0
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇటీవలే కొన్ని నియోజక వర్గాల సమీక్ష సందర్భంగా నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక జనసేన...

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్రనాయక్

0
తెలంగాణ ప్రాంత సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి బీజేపీ పార్టీ జాతీయ...

గవర్నర్ గా సెప్టెంబర్ 8న ప్రమాణం చేయనున్న తమిళిసై

0
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయిన సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్...