పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా విజయసాయిరెడ్డి మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటుగా...
ఆగస్టు 30 నుంచి టీఎస్ ఎంసెట్-2021 మొదటి విడత కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్-2021 మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 30 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 21119 పాజిటివ్ కేసులు, 152 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 21,119 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు...
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కరోనా పాజిటివ్
మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "గత...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా గత 147 రోజులలోనే అతితక్కువగా 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 28,204 కేసులు, 373 మరణాలు నమోదవడంతో మొత్తం...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 2.07 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వివాహాలకు 150 మందికి మాత్రమే అనుమతి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా పెళ్లిళ్లకు గరిష్టంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు...
సిరిసేడు గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం, ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టారు. ముందుగా సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య...
దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు ఇవ్వరు?, దళిత-గిరిజన దండోరా సభలో రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,...
స్వదేశానికి చేరుకున్న భారత అథ్లెట్లు, ఒలింపిక్ పతక విజేతలను సన్మానించిన కేంద్ర మంత్రులు
టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. భారత్ అథ్లెట్లలో కొందరు ఇంతకుముందే భారత్ చేరుకోగా, మిగిలిన వారంతా సోమవారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారత్...
వాట్సాప్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే…
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారు తమ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను సులభంగా డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్రం మరో విధానాన్ని...
హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు కింద దళిత బంధు, రూ.500 కోట్లు విడుదల చేసిన...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆగస్టు 16 నుండి ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని తీర్మానించిన విషయం తెలిసిందే....
పీఎం కిసాన్ 9వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు...
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 9వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,75,46,378 మంది రైతులకు రూ.19,509 కోట్లకుపైగా నిధులను విడుదల...
ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీలు త్వరలో మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జూలై 12...
తెలంగాణలో కొత్తగా 453 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదవడంతో ఆగస్టు 9, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,859 కి,...
ఏపీలో గత 24 గంటల్లో 54455 కరోనా పరీక్షలు, 1413 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,83,721 కు...
తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కుమ్రం భీం భవనం: సీఎం కేసీఆర్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు 9) సందర్భంగా తెలంగాణ ఆదివాసీ సహోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో భాగమై నివసించే అడవిబిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా...
కేరళలో ఒకేరోజులో 13049 కరోనా కేసులు, 105 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 13,049 కరోనా కేసులు, 105 మరణాలు...
కర్నూల్ లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, మైనార్టీ సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు మైనార్టీ సంక్షేమశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్...
దేశంలో కొత్తగా కోలుకున్న 39686 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.40...
భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు 2.59 శాతం ఉండగా, గత 14 రోజులుగా 3 శాతం కంటే తక్కువగానే నమోదవుతుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర...






















































