దమ్ముంటే హుజూరాబాద్ లో నాపై పోటీచేసి గెలవండి, ఈటల రాజేందర్ సవాల్
హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకి మరింతగా వేడెక్కుతుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమించబడ్డారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టీటీడీలో ఇతర సభ్యులను త్వరలో...
ముగిసిన టోక్యో ఒలింపిక్స్, 7 పతకాలతో 48వ స్థానంలో భారత్
టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారం నాడు ముగిశాయి. జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23న ప్రారంభమైన ఒలింపిక్స్ క్రీడలు 17 రోజుల పాటుగా ప్రపంచానికి అద్భుతమైన కనువిందు అందించాయి. ఈ...
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
జస్టిస్ పి.కేశవరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ...
నేడే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 5508 పాజిటివ్ కేసులు, 151 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, ఆదివారం నాడు 5,508 కరోనా కేసులు, 151 మరణాలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 449 కరోనా కేసులు, 623 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 449 కేసులు నమోదవడంతో ఆగస్టు 8, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,406 కి...
ఏపీలో కొత్తగా 2050 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2050 కరోనా పాజిటివ్ కేసులు, 18 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 8, ఆదివారం ఉదయం 10 గంటల...
టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.39 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455 కు చేరుకుంది. గత 42 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల...
కొబ్బరి నూనెతో చికెన్ ఫ్రై చేసుకోవడం ఎలా?
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి వంటకాలు తయారు చేసుకునే విధానం గురించి తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు...
మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించినా కఠిన చర్యలు: మంత్రి తలసాని
మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించిన అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 1.54 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 7, శనివారం నాడు 42,464 మందికి మొదటి డోస్, 65,637 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,08,101...
మోసపోవద్దు అనే అంశంపై సందేశం – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
దేశం గర్వించేలా, రాష్ట్రాలు అనుసరించేలా అనాథల కోసం నూతన విధానం, కేబినెట్ సబ్ కమిటీ...
తెలంగాణ రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కోవిడ్ వల్ల అనాథలు అయిన వారి స్థితిగతులు ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 20367 పాజిటివ్ కేసులు, 139 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 20,367 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు 7, శనివారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం...
తెలంగాణలో కొత్తగా 569 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 569 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 7, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
పీఎం కిసాన్: రైతులకు శుభవార్త, ఆగస్టు 9న 9.75 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో 2...
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క మరో విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. దేశవ్యాప్తంగా మొత్తం 9.75 కోట్లమందికి పైగా రైతులకు రూ.19,500 కోట్లకుపైగా నిధులను ప్రధాని నరేంద్ర...
భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశాడు: సీఎం కేసీఆర్
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో తొలిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్నిసాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అథ్లెటిక్స్ లో వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం...






















































