తెలంగాణలో కొత్తగా 482 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 482 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 11, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
పార్లమెంట్ లో ఓబీసీ బిల్లుకు ఆమోదం
ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఓబీసీ బిల్లు (రాజ్యాంగం 127 సవరణ బిల్లు-2021) ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందగా, గురువారం నాడు రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ లో...
ఏపీలో కొత్తగా 1869 కరోనా పాజిటివ్ కేసులు, 18 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 71,030 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
మీరే నంబర్ 1 కావాలంటే ఈ 6 లక్షణాలు ఉండాలి – బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "Core Competencies (శిఖర నైపుణ్యం)” అనే అంశం గురించి వివరించారు. ఒక్కొక వ్యక్తికీ అతనికి తెలియకుండా లోపల ఒక నైపుణ్యం...
టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేసిన సంగతి తెలిసిందే....
హాకీ క్రీడాకారిణి రజనీకి రూ.25 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సీఎం జగన్...
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ బుధవారం నాడు తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
రాజ్యసభలో తీవ్ర భావోద్వేగానికి గురైన చైర్మన్ వెంకయ్యనాయుడు
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం నాడు సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రతిపక్ష ఎంపీల అనుచిత ప్రవర్తనపై మాట్లాడుతూ వెంకయ్య నాయుడు కంటతడి పెట్టుకున్నారు. సభ...
దేశంలో 3 లక్షలకు పైగా కోవిడ్-19 యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.45 శాతం
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 38,353 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 11, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేపథ్యం ఇదే…
హుజూరాబాద్ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా రెండోసారిబాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం...
హుజూరాబాద్ లో మంత్రి హరీశ్ రావు పర్యటన, భారీ బైక్ ర్యాలీ నిర్వహణ
హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పర్యటనలు, యాత్రలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు టీఆర్ఎస్ పార్టీ కీలక...
కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల ఎంప్లాయీస్ యూనియన్స్ మరియు అధికారులతో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్...
మనిషికి లౌక్యం ఉండాలా? వద్దా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "లౌక్యం" అనే అంశంపై విశ్లేషణ చేశారు. చాలామంది సాధారణంగా లౌక్యం అనే పదాన్ని నెగటివ్ భావనలో వాడతారని చెప్పారు. లౌక్యం, మోసం చేయడం...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంగళవారం బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు...
రైతు భీమా కోసం రూ.1450 కోట్లు, చెక్కు అందజేసిన తెలంగాణ రాష్ట్రమంత్రులు
2021-2022 సంవత్సరానికి గానూ రైతుభీమా కోసం ఎల్ఐసీ ప్రతినిధులకు మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు చెక్కును అందజేశారు. రైతుభీమా కోసం ప్రభుత్వం రూ.1450 కోట్లను విడుదల చేసింది. ఈ చెక్కును ఎల్ఐసీ ప్రతినిధులకు...
వైఎస్ఆర్ నేతన్న నేస్తం: 80,032 మంది నేతన్నల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున జమ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు మూడో ఏడాది ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకం కింద రూ.192.08 కోట్ల నిధులు విడుదల చేశారు. నేతన్న నేస్తం కింద రాష్ట్రవ్యాప్తంగా...
అభ్యర్థుల నేరచరిత్రలను ఎంపిక చేసిన 48 గంటల్లోపే పార్టీలు వెల్లడించాలి, సుప్రీంకోర్టు కీలక తీర్పు
దేశంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను వెల్లడించే విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల అభ్యర్థుల నేరచరిత్రలను ఎంపిక...
ఉజ్వల 2.0 ను ప్రారంభించిన ప్రధాని మోదీ, పలువురు మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందజేత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 10, మంగళవారం నాడు ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవై ) పథకాన్ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని...
తెలంగాణలో కరోనా: కొత్తగా 494 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.16 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 10, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,50,353 కి చేరింది. అలాగే...
ఏపీలో కరోనా: కొత్తగా 1461 పాజిటివ్ కేసులు, 2113 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,461 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 10, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,85,182...






















































