అమర జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయం : సీఎం వైఎస్ జగన్
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో శనివారం జరిగిన ఘటనలో జవాన్ల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని...
4 సూత్రాలు పాటిద్దాం, కరోనా వ్యాప్తి అరికడదాం : మంత్రి ఈటల రాజేందర్
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ...
తెలంగాణలో కొత్తగా 1097 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1097 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,13,237 కి...
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య, 22 మంది జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో శనివారం సాయంత్రం భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ సంఘటనలో పలువురు భద్రతా సిబ్బందికి...
ఏపీలో కరోనా : కొత్తగా 1730 పాజిటివ్ కేసులు, 842 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా 1730...
దేశంలో మళ్ళీ 7 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 93.14 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
రెండో డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం నాడు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలో కరోనా వ్యాక్సినేషన్...
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఈ ఉదయం నాకు కరోనా పాజిటివ్ గా...
ఉప్పును గూర్చి అద్భుతమైన సందేశం
Zion Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో “ఉప్పు”...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 1321 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1321 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 3, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
మహారాష్ట్రలో 1-8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు రద్దు, పైతరగతులకు ప్రమోట్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతుల వరకు విద్యార్థుల పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం...
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 29 మున్సిపాలిటీల్లో సమగ్ర అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయాలి
రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలలో ఉన్న 29 మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయుటకు భవిష్యత్ అవసరాలను గుర్తించి, నివేధికలు సిద్దం చేయాలని అన్ని శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
తెలంగాణలో ఆరు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్ లను మంజూరు చేయండి : సీఎం కేసీఆర్
కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో శనివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరులో,...
తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా, మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీవరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం (జనరల్), ప్రథమ, ద్వితీయ సంవత్సరం...
పాక కళ అంటే ఏమిటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 1398 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,260 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1398 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 3,...
ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్, అక్షర్ పటేల్ కు కరోనా పాజిటివ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాలోనే జరగనున్న ఈ సీజన్ ప్రారంభానికి మరో ఆరురోజులే ఉండగా, ప్రస్తుత కరోనా పరిస్థితులు ఇబ్బంది కల్గించే...
ఆగస్టు 19, 20న టీఎస్ ఐసెట్-2021 నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ను శనివారం నాడు ఐసెట్ కన్వీనర్ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష...
మహారాష్ట్రలో కరోనా తీవ్రత: 24 గంటల్లో 49447 పాజిటివ్ కేసులు, 277 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 3, శనివారం కూడా 49,447 కరోనా కేసులు, 277...
నాగార్జునసాగర్ లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి, బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా నామినేషన్ల ప్రక్రియ మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు మొత్తం...



















































