వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర సాగునీటిశాఖ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో...
ఏపీలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు, 282 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా...
గ్రామాల్లో 6408 కొనుగోలు కేంద్రాల ద్వారా యాసంగి వరిధాన్యం కొనుగోలు : సీఎం కేసీఆర్
రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల...
నర్గీస్ కోఫ్తా రెసిపీ తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
మహారాష్ట్రలో కరోనా విజృంభణ: కొత్తగా 31643 పాజిటివ్ కేసులు, 102 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. సోమవారం కూడా కొత్తగా 31,643 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 27,45,518 కి చేరింది....
నాగార్జునసాగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ను ప్రకటించిన సీఎం కేసీఆర్
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక...
ఈ 8 విషయాలు తెలిస్తే ఒత్తిడికి గురి కారు : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఒత్తిడి నిర్వహణ (స్ట్రెస్ మేనేజ్మెంట్)” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఒత్తిడి అనేది జీవితంలో భాగమని, దీన్ని తప్పించుకోలేకపోవచ్చని అయితే...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల...
దేశంలో మళ్ళీ 5 లక్షలు దాటిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 94.32 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 68,020 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644 కు చేరుకుంది. కరోనాతో మరో 291 మంది...
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన బీజేపీ, నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారం
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 17 న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా...
నామినేషన్ దాఖలు చేసిన తిరుపతి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఇరుపార్టీల కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆమె...
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఢీకొన్న రెండు బస్సులు, లారీ, ముగ్గురు మృతి
విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం మండలం సుంకరిపేట జంక్షన్ వద్ద రెండు ఆర్టీసి బస్సులు, లారీ ఢికొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, పలువురు ప్రయాణికులు...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి....
భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసుల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 403 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 403 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,06,742 కి...
ట్రిప్ టూ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ : నటుడు అలీ రెజా
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
ఏపీలో కొత్తగా 1005 కరోనా పాజిటివ్ కేసులు, 324 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 31,142 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1005 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మార్చి...
గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో కరోనా మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 62,714 కరోనా పాజిటివ్ కేసులు, 312 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,61,552 కి...
దేశవ్యాప్తంగా ఇప్పటికే 6 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 6 కోట్లు...



















































