తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్ లైన్ గా మారింది: సీఎం కేసీఆర్
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ పంట పొలాలకు నిరంతరం సాగునీరు ప్రవహిస్తున్నందున, సాగునీటి వ్యవస్థలను పటిష్టపరుచుకోవాలని, ఇందుకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ - అమలు మరియు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 493 కరోనా కేసులు, 157 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 493 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 24, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,791 కి...
దేశంలో 18 రాష్ట్రాల్లో కొత్తరకం కరోనా, ఓ డబుల్ మ్యూటెంట్ వేరియంట్ గుర్తింపు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాపించిన...
ఏపీలో 24 గంటల్లో 35066 కరోనా పరీక్షలు నిర్వహించగా 585 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 585 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 24, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో...
ఒకేరోజులో 31855 కరోనా పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 25 వేలకు పైగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల నమోదులో...
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా, త్వరలో రీషెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో కరోనావ్యాప్తి నేపథ్యంలో వైద్య కళాశాలలు మినహా విద్యాసంస్థలన్నింటినీ మార్చి 24, బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరీక్షల విషయంలో మరో కీలక...
తెలంగాణలో థియేటర్లను మూసివేయడం లేదు, పుకార్లను నమ్మొద్దు : మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లను మూసివేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపై రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా స్పష్టత ఇచ్చారు....
క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్ సినిమాలపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 71 వ పాఠంలో క్రైమ్ అండ్...
కరోనా పై రాష్ట్రాలకు మళ్ళీ కొత్త మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో, కరోనాను సమర్ధవంతంగా అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వ...
దేశవ్యాప్తంగా ఇప్పటికే 5 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5 కోట్లు...
నాలుగైదు వారాల్లో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు, సీఎం వైఎస్ జగన్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రణాళికపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా...
కొత్త కరోనా కేసుల్లో 82 శాతం 6 రాష్ట్రాలలోనే నమోదు
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, కేరళ, ఛత్తీస్ ఘడ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ...
ఏప్రిల్ 9న ఖమ్మంలో వైఎస్ షర్మిల సభకు పోలీసుల అనుమతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇప్పటికే వరుసగా పలు జిల్లాల నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న...
ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 3కే రన్
75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాల్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నేక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద 3కే రన్...
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీజే గా ఉన్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ...
పరీక్షలు యధాతధంగా నిర్వహణ, స్పష్టత నిచ్చిన యూనివర్సిటీలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా వైద్య కళాశాలలు మినహా విద్యాసంస్థలన్నింటినీ మార్చి 24, బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తునట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే...
మార్చి 26 న భారత్ బంద్కు మద్ధతు తెలిపిన ఏపీ ప్రభుత్వం
మార్చి 26, శుక్రవారం నాడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు భారత్ బంద్ తలపెట్టిన...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 431 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 431 కేసులు నమోదవడంతో మార్చి 23, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,298 కి...
దేశంలో 795 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రయాణాల నేపథ్యంలో ఈ కొత్తరకాల కరోనా వైరస్ లు ఇతర దేశాల్లోకి లోకి కూడా వ్యాప్తి చెందుతున్నాయి....






















































