ఏపీలో 30,978 కరోనా పరీక్షలు నిర్వహించగా 380 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 19, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,93,366 కు చేరుకుంది. శుక్రవారం 9AM నుంచి...

భోపాల్, ఇండోర్, జబల్‌పూర్‌ నగరాల్లో రేపు లాక్‌డౌన్ విధింపు

0
గతకొన్నిరోజులుగా దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలవైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా...

ఒకేరోజులో 27126 కరోనా పాజిటివ్ కేసులు, 92 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత మూడురోజులుగా 25 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 62...

మహారాష్ట్ర సీఎం తనయుడు, మంత్రి ఆదిత్య థాకరే కి కరోనా పాజిటివ్

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ...

విశాఖ ఉక్కు‌ ప్రైవేటీకరణ: మంత్రి కేటీఆర్ తో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భేటీ

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను శనివారం నాడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. ఈ భేటీ అసెంబ్లీ ప్రాంగణంలోని కార్యాలయంలో జరిగింది. ఈ...

తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేత

0
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మే 17, 2021 నుంచి మే 26, 2021 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్...

దేశంలో 2,88,394 కు చేరిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 96.12 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,953 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284...

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం

0
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. ముందుగా మొదటి ప్రాధాన్యత...

పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ

0
దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని...

నేడే ఆఖరి టీ20 మ్యాచ్, భారత్, ఇంగ్లాండ్ జట్లలో సిరీస్ విజేత ఎవరో?

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌లో...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 364 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,02,724 కి...

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు : ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి

0
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ...

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు: ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

0
తెలంగాణలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో ప్రాధాన్యత...

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్‌...

ఏపీలో 24 గంటల్లో 31546 కరోనా పరీక్షలు నిర్వహించగా 246 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,986 కు చేరుకుంది. గత 24 గంటల్లో 31,546 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 246...

పంజాబ్ లో మార్చి 31 వరకు స్కూళ్ళు, కాలేజీలు మూసేయాలని ఆదేశాలు

0
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో...

భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్: 18 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 23-28 తేదీల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడే 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత్...

అమ్మాయిలు ఫ్లవర్ బన్ హెయిర్ స్టైల్ సులభంగా చేసుకోవడం ఎలా?

0
Bun Hairstyles యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ యొక్క ప్రత్యేకమైన కంటెంట్‌ వీడియోలను అందిస్తున్నారు. అలాగే హెయిర్ స్టైలింగ్ కి సంబంధించి ఎన్నో సులభమైన చిట్కాలను వివరిస్తున్నారు. ఇక ఈ...

24 గంటల్లో కరోనాతో 70 మంది మృతి, మరో 25681 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి 19, శుక్రవారం నాడు కూడా 25681 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి....

కరోనా నేపథ్యంలో ఏడుపాయ‌ల ఆల‌యం మార్చి 25 వరకు మూసివేస్తూ నిర్ణయం

0
మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగ్సాన్ పల్లి గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంను మార్చి 19 శుక్రవారం నుంచి మార్చి 25 గురువారం వరకు వారం...