జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించిన సీఎం జగన్‌

0
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి శుక్రవారం నాడు గుంటూరు జిల్లాలోని మాచర్లలో పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’​ పేరిట...

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ : దండి మార్చ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

0
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’​ పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మార్చి...

తెలంగాణలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

0
స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను 75 వారాలు పాటుగా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

తెలంగాణలో కొత్తగా 181 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 11, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,717 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

దేశంలో కరోనా రికవరీ రేటు 96.92 శాతం, మరణాల రేటు 1.40 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 22,854 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,85,561 కు...

తెలంగాణ ఐసెట్, లాసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే…

0
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశపరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నాడు ఖరారు చేసింది. గతంలోనే ఎంసెట్‌, ఈసెట్, పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించగా, తాజాగా టీఎస్‌...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్ధతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

0
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్ధతు...

7 చిన్న చిన్న మార్పులతో గొప్ప గొప్ప విజయాలు

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో సీఎస్ సమీక్ష

0
మార్చి 15 నుండి జరగబోయే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి తగు నివేదికలతో, సమాయత్తం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శాసన మండలి, శాసన...

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం

0
స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహించబోతున్న సందర్భంగా తెలంగాణలో ఉత్సవాలు ఘనంగా జరపాలన్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2021, మార్చి...

తెలంగాణలో కొత్తగా 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 194 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,00,536 కి చేరింది. అలాగే...

గాయపడిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆసుపత్రిలో చికిత్స

0
టీఎంసీ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. బుధవారం నాడు నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన అనంతరం రేయపారా ప్రాంతంలో ఓ ఆలయాన్ని సందర్శించి వెళ్తున్న సందర్భంలో జరిగిన...

కరోనా విజృంభణ: 24 గంటల్లో 13659 కరోనా పాజిటివ్ కేసులు, 54 మరణాలు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 10, బుధవారం నాడు కూడా 13659 కరోనా కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. దీంతో...

ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్

0
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాలలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, ఆంధ్రప్రదేశ్...

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 62.88 శాతం పోలింగ్ నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 12 కార్పొరేషన్లకు మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు బుధవారం నాడు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.88%...

హర హర ఈశ్వరా … మహాశివరాత్రి స్పెషల్ సాంగ్

0
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత ఇష్టంగా జరుపుకుంటారు. ఆ ప్రత్యేకమైన రోజున భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు నిర్వహించి, శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు...

ఏపీలో 48,973 కరోనా పరీక్షలు నిర్వహించగా 120 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 10, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,91,004 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి...

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ ‌క్యాంపెయినర్ల జాబితా ఇదే…

0
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బెంగాల్...

వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు, నాలుగురోజుల పాటుగా హెలీకాప్టర్‌ సేవలు

0
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో వేడుకలు ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి వేడుకలకు హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులకు బుధవారం నుంచి శనివారం వరకు...

గత 24 గంటల్లో 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో కరోనా మరణాలు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,921 కరోనా పాజిటివ్ కేసులు, 133 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,62,707 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,58,063 కి పెరిగింది. ముఖ్యంగా...